జాతీయ వార్తలు

ప్రధాని మోడీతో గూగుల్ సీఈఓ

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్లో వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.....

సూపర్ పవర్ గా భారత్ : రాజనాథ్ సింగ్

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేవలం దేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఎంతో ప్రయోజనం సాధిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. భారత్ సూపర్ పవర్ గా ఎదగాలన్న ప్రయత్నం...

Agni5 : ఐదు వేల కిలోమీటర్ల రేంజ్

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’ పరీక్ష విజయవంతమైంది. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా దీనికి ఉంటుంది. ఆసియా యావత్తూ ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది....

Mumbai, Delhi Airports Rush : అదనపు కౌంటర్లు ఏర్పాటు

ముంబయి,ఢిల్లీ విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు 100మందికి పైగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు,కేంద్ర పౌరవిమానయాన శాఖకు తాజా నిర్ణయం గురించి...

Delhi : ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లకు మహిళా అధికారులే

దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తుల నుంచి వివాహాల వరకూ అన్ని రిజిస్ట్రేషన్లను ఇకపై మహిళా అధికారులే నిర్వహించనున్నారు. అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మహిళలనే సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించాలన్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా...

ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ఉక్కుపాదం

ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా ‘నో మనీ ఫర్‌ టెర్రర్‌’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా...

67 అశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసిన కేంద్రం

67 అశ్లీల వెబ్‌సైట్‌లను (పోర్నగ్రఫీ వెబ్‌సైట్స్‌) కేంద్రం నిషేధించింది. వీటిని తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా...

36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోడీ

36వ జాతీయ క్రీడలు అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో క్రీడలను ప్రారంభించేందుకు పీఎం నరేంద్ర మోడీ స్టేడియంకు చేరుకోగానే పెద్ద ఎత్తున క్రీడాకారులు, వీక్షకులు ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా...

ప్రధాని మోడీపై ప్రశంశల జల్లు గుప్పించిన బిల్ గేట్స్

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు గుప్పించారు. భారతదేశంలో అనేక అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ప్ర‌ధాని...

ముంబై బీచ్ ని క్లీన్ చేసిన బాలీవుడ్ సెలెబ్రిటీలు

ముంబై సముద్ర తీరాన్ని పలువురు బాలివుడ్ నటులు ఈ రోజు ఉదయం శుభ్రంచేశారు. ఇటీవల జరిగిన గణపతి నిమజ్జనాల నేపధ్యంలో సముద్ర తీరం వెంబడి భారీ ఎత్తున చెత్త, వ్యర్ధపదార్ధాలు పేరుకుపోయాయి. ఈ...

Latest News