ఇతర వార్తలు

Other-News

దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన యూజీసీ

దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది. యూజీసీ ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో...

మాస్టర్ కార్డ్‌పై RBI ఆంక్షలు

బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది RBI . మాస్టర్ కార్డ్‌పై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూలై 22 నుంచి...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, బ్యాంకు జాబులకు నోటిఫికేషన్ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబిపిఎస్ ) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.తెలుగు...

చికెన్ తినేవారికి భారీ షాక్..

నాన్ వెజ్ ప్రియులకు భారీ షాక్..చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి వరకు కిలో రూ.180 , 190 ఉండగా…ప్రస్తుతం రూ. 260 కి చేరింది. హోల్‌సేల్‌లో రూ.240 ఉండగా, రిటైల్‌లో రూ.260...

విజయవాడ – హైదరాబాద్ రహదారి ఫై వెళ్లాలంటే వణికిపోతున్న వాహనదారులు

నిత్యం విజయవాడ - హైదరాబాద్ రహదారి రద్దీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్య లో వాహనాలు తిరుగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన దోపిడీ దొంగలు రహదారి ఫై వెళ్లే...

అర్ధరాత్రి పెట్రోల్ బంక్ లో మద్యం కోసం యువతుల ఫైట్ ..

అర్ధరాత్రి మహిళా నడిరోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని అంటుంటారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆడవారు అర్ధరాత్రి నడిరోడ్డు మీదకు వస్తున్నారు..ఎందుకంటే మద్యం కోసం. అదేంటి అనుకుంటున్నారా..తాజాగా ఛత్తీష్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని...

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..షాక్ లో కుటుంబ సభ్యులు

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను విషాదంలో పడేసింది. పుణేలో శ్రద్ధా శివాజీ జయభే (28) అనే మహిళ కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తూ ఉంటోంది. శ్రద్ధా తల్లిదండ్రులు, ఆమె మామ...

జేఈఈ -మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు

ఐఐటీ, నిట్‌ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌...

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 69 రూపాయలు లు మాత్రమే పెరగ్గా, మంగళవారం రూ.389లు పెరిగింది. దీంతో ప్రస్తుతం...

నూతన విద్యావిధానానికి తెరలేపిన సీబీఎస్ఈ

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్‌ను చేర్చనున్నట్లు తెలిపింది....

Latest News