జేఈఈ -మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ -మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్...
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 69 రూపాయలు లు మాత్రమే పెరగ్గా, మంగళవారం రూ.389లు పెరిగింది. దీంతో ప్రస్తుతం...
నూతన విద్యావిధానానికి తెరలేపిన సీబీఎస్ఈ
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్ను చేర్చనున్నట్లు తెలిపింది....
నకిలీ వజ్రం ఇచ్చి స్నేహితుడ్ని మోసం చేసి రూ. 58 లక్షలు కొట్టేసారు
ఈరోజుల్లో ప్రాణ స్నేహితుల్లాను సైతం మోసం చేస్తున్నారు. స్నేహం కంటే డబ్బే ముఖ్యమని భావిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్నేహితుడికి నకిలీ వజ్రం అమ్మి రూ....
బాలిక శీలానికి వెలకట్టిన గ్రామపెద్దలు..
ఎన్ని చట్టాలు వచ్చిన , శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులపై , ఒంటరి మహిళల ఫై ఆఖరికి ముసలివారిని సైతం వదలడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్...
డీఆర్డీఓ ఖాతాలో మరో విజయం
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అత్యాధునికమైన కొత్త తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి జూన్...
హాకీ నుండి నేషనల్ అవార్డ్స్- 2021 నామినేషన్స్
రాజీవ్ ఖేల్రత్న అవార్డ్కు హాకీ గోల్కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా...
నంబర్వన్ ఆల్రౌండర్ గా చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆల్రౌండర్ల లిస్ట్లో నంబర్వన్గా నిలిచాడు. 386 పాయింట్లతో జడేజా అగ్రస్థానం దక్కించుకున్నాడు. 2017 తర్వాత జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉండటం...
అమర్ నాధ్ యాత్ర రద్దు
కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం అమర్ నాథ్ వార్షిక యాత్ర రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు . అయితే ఆన్ లైన్ లో భక్తులకు...
ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్
దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో...


















