ఇతర వార్తలు

Other-News

లవర్స్ పై దాడి చేసి, అమ్మాయిని రేప్ చేసిన బ్లేడ్ బ్యాచ్ !

సీతానగరంలో పుష్కర్ ఘాట్ కి వెళ్లిన పెళ్లి కానీ జంటపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. తనకు కాబోయే భర్తను కట్టేసి తన కళ్ళముందే ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఈ...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 20 కోట్ల హెరాయిన్

డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టాంజానియా వ్యక్తి (జాన్ విల్లియమ్స్) నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు . అనంతరం అధికారులు స్వాధీనం చేసుకున్న...

హెచ్‌సీయూ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేష‌న్ విడుదల

హైద‌రాబాద్ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యం(హెచ్‌సీయూ) ప్ర‌వేశ ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 21 నుంచి జులై 20 వ‌ర‌కు ఆన్‌లైన్ దర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంద‌ని హెచ్‌సీయూ...

రద్దీ దృష్ట్యా మరో 660 రైళ్లను న‌డిపేందుకు భారత రైల్వే ఆమోదం

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ప్ర‌యాణాల‌కు త‌గిన ర‌వాణా సౌక‌ర్యాన్ని అందిచేందుకు, వలస కార్మికులు కావాల్సిన విధంగా వివిధ ప్రాంతాల‌కు వెళ్లేందుకు వీలుగా రైళ్లను అందుబాటులో ఉంచి.. వారిని త‌మ...

“న్యూస్ఆన్‌ఎయిర్‌” లైవ్ స్ట్రీమింగ్ ప్రపంచ ర్యాంకులను విడుదల చేసిన ప్రసారభారతి

ప్రసారభారతి అధికారిక యాప్‌ అయిన 'న్యూస్‌ఆన్‌ఎయిర్‌' ద్వారా, 'ఆల్‌ ఇండియా రేడియో'కు చెందిన 240కి పైగా ఆకాశవాణి సేవలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. 'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్‌లో వచ్చే 'ఆల్‌ ఇండియా రేడియో' ప్రసారాలకు ఒక్క భారత్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో, 8000కుపైగా నగరాల్లో...

సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇలా లెక్కిస్తారట!

కరోనా మహమ్మారి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసి సంగతి తెలిసిందే. అయితే త్వరలో విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఫలితాలు ఇవ్వనుంది. తాజాగా...

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్-2021 ఫైనల్ ఆడబోయే భారత జట్టు ఇదే !

జూన్ 18 నుండి జూన్ 22 వరకు జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్ కి న్యూజిలాండ్, ఇండియా తలబడబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఆడబోయే జట్టును...

బంగారు ఆభరణాలు కొంటున్నారా, ఇది తప్పనిసరిగా చూసుకోండి…

బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్‌ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను...

ఫ్లయింగ్‌ హాస్పిటల్స్‌ ని ఏర్పాటు చేస్తున్న డీఆర్‌డీవో

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్‌ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు...

వైరల్ నిరోధకశక్తి కలిగిన 3డి ప్రింటెడ్ మాస్క్ ను అభివృద్ధి చేసిన పుణె సంస్థ

పూణే కేంద్రంగా పనిచేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర...

Latest News