నిండు ప్రాణం తీసిన భూత వైద్యుడు, గ్రామస్థులు ఏమన్నారంటే ?
దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ లో దూసుకుపోతుంటే మరోపక్క మూఢనమ్మకాలతో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో చోటు చేసుకుంది. పెరవలి గ్రామానికి చెందిన నరేశ్...
నిక్లోసమైడ్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించిన సి.ఎస్.ఐ.ఆర్
లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్., కోవిడ్ -19 చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం "నిక్లోసమైడ్" రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగుల...
ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన 12 రాష్ట్రాలు ఇవే !
కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఎస్ఈ ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. అయితే...
ఎన్టీవీ చౌదరిపై సోషల్ మీడియా లో ఫేక్ పోస్టులు, చివరికి ఏమైందంటే?
ఏమి లేని వాడు ఎగిరెగిరి పడుతుంటే అన్ని ఉన్న వాడు అణుకువగా ఉన్నట్టు ఉంది ప్రస్తుతం రెండు ఛానల్ ల మధ్య గొడవ చూస్తుంటే.. అందులో ఒకాయన ఎన్టీవీ చౌదరి… ఈ మధ్యకాలం...
వాక్సిన్ తీసుకున్నాక కరోనా వస్తే బయపడక్కర్లేదు!
వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా, తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుక్రమ పరిశీలనలో భాగంగా- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్కు గురైన 63 మంది ఆరోగ్య...
ఇకనుండి బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా జరగనున్న లావాదేవీలు
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటే జీతాలు, పెన్షన్ కోసం తర్వాత రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆగష్టు 1 నుండి బ్యాంకు...
వీళ్లకు మ్యూకోమైకోసిస్ ఎక్కువగా సోకుతుందట!
కోవిడ్-19 బారినపడిన వారిలో అతి తక్కువమందికి మ్యూకోమైకోసిస్ సోకుతున్నదని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ఈ రోజు ' 'కోవిడ్ -19 కి సంబంధించి మ్యూకోమైకోసిస్ దంత సంరక్షణ ' అనే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ రోజు నిర్వహించిన వెబ్నార్ లో డాక్టర్ రాజీవ్ జయదేవన్ తో పాటు ప్రోస్టోడోంటిస్ట్ డాక్టర్...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : టెట్ ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువు జీవితకాలానికి పొడిగింపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువును ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. 2011...
జూన్4 న రద్దు కానున్న ఐఎన్ఎస్ సంధాయక్ నౌక సేవలు
40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్, దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన ఐఎన్ఎస్ సంధాయక్ నౌకకు జూన్ 04, శుక్రవారం నాడు శాశ్వతంగా...
వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం చేయడానికి కేంద్రం చర్యలు
అర్హత ఉన్న మొత్తం జనాభాకు త్వరగా టీకాలు వేసే లక్ష్యంతో కేంద్రం చొరవతో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది.ఈ చొరవలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కోవిడ్ సురక్ష ఆధ్వర్యంలో...






















