ఇతర వార్తలు

Other-News

లాక్‌డౌన్ల ఎత్తివేతపై రాష్ట్రాలకు సూచనలు చేసిన ఐసీఎంఆర్‌ చీఫ్‌

లాక్‌డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల...

రికార్డు సృష్టించిన ఇండియన్ రైల్వేస్

భారతీయ రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం మే నెలలోనే 114.8 మిలియన్‌ టన్నుల సరకును రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. తద్వారా రూ.11,604.94 కోట్ల ఆదాయం సంపాదించింది. 2019 మే లో...

2-డీజీ వినియోగానికి మార్గదర్శకాలు విడుదల చేసిన డీఆర్‌డీవో

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా...

అదనపు కట్నం కోసం వేధింపులకు గురి అవుతున్నారా… వెంటనే ఇలా చేయండి!

టెక్నాలజీ పరిగెడుతున్న ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళు గృహహింస, అదనపు కట్నం కోసం వేధింపులకు గురికాపాడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం, పోలీసులు ఆడవాళ్ళలో అవగాహన పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడవాళ్ళపై వేధింపులను...

ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త !

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతితో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించాయి. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకోడానికి ముందుకొచ్చింది EPFO. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : 24 రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే

కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య...

పడి లేచిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నా, వెంటనే పుంజుకున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నా ఆ తరువాత ఇన్వెస్టర్ల ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా వెంటనే నష్టాల బాటపట్టాయి. ఒక దశలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సె‍క్స్‌...

బెంగళూరు లో గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ బంగ్లాదేశీలు

బెంగళూరు లో 22 సంవత్సరాల ఒక మహిళను వేధించి గ్యాంగ్ రేప్ కి పాల్పడిన కేసులో 6 (ఇద్దరు మహిళలతో కలిపి)బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసారు. గ్యాంగ్ రేప్ కి సంబంధించిన వీడియో...

అక్కడ 18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే, లేకుంటే రూ.500 ఫైన్..

పాకిస్థాన్ లో ఒక కొత్త చట్టం అమల్లోకి రానుంది. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి...

సీనియర్ సిటిజన్స్, ఫిజికల్ హ్యాండీక్యాప్స్ కు కరోనా టీకా కోసం మార్గదర్శకాలు

పెద్దలు, అంగవైకల్యం కలిగినవారికి వారి ఇళ్లకు సమీపంలోనే ఎన్ హెచ్ సి వి సిలలో టీకాలు ఇచ్చే అంశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ అందించిన ప్రతిపాదనలకు కోవిడ్-19 టీకాలపై ఏర్పాటైన నిపుణుల కమిటి ( ఎన్ ఇ జి...

Latest News