భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పై అవాస్తవాలు… నిజాలు…
కోవిడ్-19 వ్యాధి నిరోధం లక్ష్యంగా భారతదేశం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రస్తుతం అనేక అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. వక్రీకరించిన ప్రకటనలు, అర్థసత్యాలు, అసత్యాల కారణంగా ఈ అవాస్తవాలు, కల్పితాలు ప్రచారమవుతూ వస్తున్నాయి. ఈ...
టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ కి చెక్ పెట్టిన ఎన్హెచ్ఏఐ
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా, త్వరగా ప్రయాణించేలా చూడటానికి గాను భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) పలు రకాల చర్యలను చేపడుతోంది. జాతీయ రహదారులు టోల్ ప్లాజాల వద్ద...
గుడ్ న్యూస్ : బ్లాక్ ఫంగస్ (మ్యుకర్మైకోసిస్) చికిత్స కోసం ఇంజక్షన్ తయారీ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో రూపాన్ని మార్చుకొని మరింత విరుచుకుపడుతుంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత...
ఆన్లైన్ లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ స్కూల్ టీచర్
చెన్నైలోని అలుమిని ఆఫ్ పద్మ శేషాద్రి బాలభవన్, కేకే నగర్ బ్రాంచ్ స్కూల్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్ బోధించే రాజగోపాలన్ బుద్ధివక్రీకరించి విద్యార్ధులను లైంగికంగా వేధిస్తూ వారికి వాట్సాప్లో అభ్యంతరకర మెసేజ్లు...
గర్భిణీ మహిళలకు కరోనా వస్తే… ఇలా చేయండి!
గర్భిణులు కోవిడ్ గురించి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో ఉండాలని ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న హైదరాబాద్ సూరారంకు చెందిన డి.సింధూజ సూచించారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినా కంగారుపడకుండా, ఎప్పటికప్పుడు...
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో యువకుడికి వల వేసిన కిలాడీ లేడి !
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్ను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రోఫైల్...
వెంటిలేషన్ వ్యవస్థ తో కూడిన పి.పి.ఇ కిట్ ని ఆవిష్కరించిన ఇంజనీరింగ్ స్టూడెంట్, తల్లి పడే కష్టం...
అవసరమే ఆవిష్కరణకు దారి తీస్తుంది. అవసరం ఏర్పడినందునే ముంబైకి చెందిన నిహాల్ సింగ్ ఆదర్శ్ అనే విద్యార్థి ఏకంగా ఒక ఆవిష్కర్తగా మారారు. వైద్యురాలైన తన తల్లికి ఏర్పడిన అవసరమే అతని ఆవిష్కరణకు...
తుపానుగా మారనున్న అల్ప పీడనం!
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం ఈ రాత్రికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది....
కోవిడ్19 యాంటీబాడీ గుర్తింపు కిట్ను అభివృద్ధి చేసిన డిఆర్డిఒ
సెరో-సర్వియలెన్స్ (వాక్సినేషన్ లేదా వ్యాధి వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఉన్న యాంటీ బాడీలను కొలిచే పద్ధతి) కోసం డిపాస్ -విడిఎక్స్ కోవిడ్ -19 జిజి యాంటీబాడీ మైక్రోవెల్ ఎలిసా అయిన యాంటీబాడీలను...
పదవ తరగతి విద్యార్ధులందరిని పాస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, విద్యార్థులకు గ్రేడింగ్ ఇలా …
కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తిర్ణులను చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు అందరిని ఉత్తిర్ణులను చేయడం జరిగిందని...





















