ఐటి రిటర్న్స్ ఫైలింగ్స్ గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల తీవ్రత నేపథ్యంలో వివిధ భాగస్వాముల నుంచి పలు విజ్ఞాపనలు అందిన దృష్ట్యా ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడంలో తన కట్టుబాటుకు అనుగుణంగా కొన్ని అంశాలకు సంబంధించిన గడువులను కేంద్ర...
రేపటితో ముగియనున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ సేవలు
భారత నౌకాదళానికి చెందిన తొలి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ అద్భుత శకం ముగింపునకు వచ్చింది. దేశ సేవ నుంచి ఆ నౌకను శుక్రవారం తప్పించనున్నారు. కషిన్ తరగతికి చెందిన ఐఎన్ఎస్ రాజ్పుత్ను...
ఇక ఇంటివద్ద మీరే కోవిడ్ పరీక్ష చేసుకోవచ్చు, మార్కెట్లోకి కోవిసెల్ఫ్ కిట్లు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది దగ్గు, జలుబు ఉంటె కోవిడ్ వచ్చిందేమో అని భయపడుతున్నారు, కానీ అందరు బయటకెళ్ళి పరీక్షలు చేయించుకోవాలంటే గంటలు గంటలు లైన్ లో నిలబడాలి, రిసల్ట్...
కోవిషిల్డ్ వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారా… అయితే ఇది మీ కోసమే !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణకు దేశంలో కొవాక్సీన్, కోవిషిల్డ్ వాక్సిన్ డోస్ లను ప్రజలకు ఇస్తుంది. అయితే దేశంలో డిమాండ్ కి తగ్గట్లు వాక్సిన్ డోస్ లను ఉత్పత్తి...
కోవిడ్ వాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి ?
కోవిడ్ నుంచి కోలుకున్నవారు వ్యాక్సినేషన్ను 3 నెలల తర్వాతకి వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో సూచించింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి సంబందించిన జాతీయ నిపుణుల బృందం ఇందుకు సంబంధించి తాజా సిఫారసులు...
తెరుచుకున్న కేదార్నాధ్ ఆలయం, ఆన్లైన్ దర్శనాలు మాత్రమే !
చార్ ధామ్ యాత్రలో ప్రధాన కేంద్రమైన కేదార్నాథ్ ఆలయం ఈరోజు ఉదయం తెరచుకుంది. అయితే, కరోనా కారణంగా భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు....
ప్రియుడి మోజులో కన్న బిడ్డనే చంపిన తల్లి
రాజస్థాన్లోని జైపూర్ చెందిన ఓ మహిళ ప్రియుడి మోజులోపడి కామంతో కళ్ళు మూసుకుపోయి భర్తను వదిలేసి పసిబిడ్డతోపాటు ప్రియుడితో వెళ్లడమేగాక, ఆ పసిబిడ్డను పాశవికంగా చంపేసి అడవిలో పడేసింది.వివరాల్లోకి వెళ్తే... జైపూర్ జిల్లాలోని...
దారుణం : 45 ఏళ్ళ కరోనా పేషెంట్ పై లైంగిక వేధింపులు
దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా, పోలీసులు ఎన్నికఠిన చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. మృగాళ్లు చివరికి కరోనా సోకిన రోగులను కూడా వదిలి పెట్టడం...
ఈ 15 సూత్రాలను పాటిస్తే కరోనా మీ దరి చేరదు !
దేశంలో కరోనా వేవ్ విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది, జనాలు కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా కట్టడికై ఒక పక్క వాక్సిన్ ఇస్తున్నారు, మరోపక్క...
ఉద్యోగుల కోసం ఆన్లైన్ యోగా వర్క్షాప్ను ఏర్పాటు చేసిన ఎస్ఈసీఐ
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగపు సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తన...




















