ఇతర వార్తలు

Other-News

కోవిషిల్డ్ వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారా… అయితే ఇది మీ కోసమే !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణకు దేశంలో కొవాక్సీన్, కోవిషిల్డ్ వాక్సిన్ డోస్ లను ప్రజలకు ఇస్తుంది. అయితే దేశంలో డిమాండ్ కి తగ్గట్లు వాక్సిన్ డోస్ లను ఉత్పత్తి...

కోవిడ్ వాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి ?

కోవిడ్ నుంచి కోలుకున్నవారు వ్యాక్సినేషన్ను 3 నెలల తర్వాతకి వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో సూచించింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి సంబందించిన జాతీయ నిపుణుల బృందం ఇందుకు సంబంధించి తాజా సిఫారసులు...

తెరుచుకున్న కేదార్నాధ్ ఆలయం, ఆన్లైన్ దర్శనాలు మాత్రమే !

చార్ ధామ్ యాత్రలో ప్రధాన కేంద్రమైన కేదార్‌నాథ్ ఆలయం ఈరోజు ఉదయం తెరచుకుంది. అయితే, కరోనా కారణంగా భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు....

ప్రియుడి మోజులో కన్న బిడ్డనే చంపిన తల్లి

రాజ‌స్థాన్‌లోని జైపూర్ చెందిన ఓ మ‌హిళ ప్రియుడి మోజులోప‌డి కామంతో కళ్ళు మూసుకుపోయి భ‌ర్త‌ను వదిలేసి ప‌సిబిడ్డ‌తోపాటు ప్రియుడితో వెళ్ల‌డ‌మేగాక‌, ఆ ప‌సిబిడ్డ‌ను పాశవికంగా చంపేసి అడ‌విలో ప‌డేసింది.వివ‌రాల్లోకి వెళ్తే... జైపూర్ జిల్లాలోని...

దారుణం : 45 ఏళ్ళ కరోనా పేషెంట్ పై లైంగిక వేధింపులు

దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా, పోలీసులు ఎన్నికఠిన చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. మృగాళ్లు చివరికి కరోనా సోకిన రోగులను కూడా వదిలి పెట్టడం...

ఈ 15 సూత్రాలను పాటిస్తే కరోనా మీ దరి చేరదు !

దేశంలో కరోనా వేవ్ విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది, జనాలు కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా కట్టడికై ఒక పక్క వాక్సిన్ ఇస్తున్నారు, మరోపక్క...

ఉద్యోగుల కోసం ఆన్‌లైన్‌ యోగా వ‌ర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిన ఎస్ఈసీఐ

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగపు సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తన...
Corona Tracker

తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు మార్గనిర్దేశనం చేసిన ఎయిమ్స్ వైద్యులు

కోవిడ్-19 రోగులలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను గమనించడం జరిగింది. గొంతులో గరగర, చికాకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం వంటి...

ఉచితంగా కరోనా బాధితుల మానసిక ఒత్తిడి తగ్గిస్తున్న సైకాలజిస్టులు

కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాల్లో తీవ్రమైన మానసిక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మేమున్నామని సహాయం అందించాలన్న తపనతో ఆరుగురు సైకాలజిస్టులు స్వచ్ఛందంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వ్యక్తులకు సలహాలు సూచనలు అందించి...

బ్లాక్ ఫంగ‌స్‌ ఎవరికి సోకే అవ‌కాశం ఉంది? ల‌క్ష‌ణాలు !

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుపడుతుంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత...

Latest News