ఇతర వార్తలు

Other-News

Corona Tracker

తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు మార్గనిర్దేశనం చేసిన ఎయిమ్స్ వైద్యులు

కోవిడ్-19 రోగులలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను గమనించడం జరిగింది. గొంతులో గరగర, చికాకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం వంటి...

ఉచితంగా కరోనా బాధితుల మానసిక ఒత్తిడి తగ్గిస్తున్న సైకాలజిస్టులు

కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాల్లో తీవ్రమైన మానసిక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మేమున్నామని సహాయం అందించాలన్న తపనతో ఆరుగురు సైకాలజిస్టులు స్వచ్ఛందంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వ్యక్తులకు సలహాలు సూచనలు అందించి...

బ్లాక్ ఫంగ‌స్‌ ఎవరికి సోకే అవ‌కాశం ఉంది? ల‌క్ష‌ణాలు !

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుపడుతుంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత...

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన బోర్డు

వాయిదా పడిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను బోర్డు తోసిపుచ్చింది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. 12వ...

కరోనా నుండి కోలుకున్న 110 ఏళ్ళ వృద్దుడు !

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 110 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తాజాగా స్వల్పంగా...

డిఆర్డివో రూపొందించిన ఆక్సిజెన్ వ్యవస్థల కొనుగోలుకు పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డివో) రూపొందించిన ఆక్సిజెన్ వ్యవస్థ “ఆక్సీకేర్” యూనిట్లు లక్షన్నర కొనుగోలుకు రూ. 322.5 కోట్లు వెచ్చించటానికి పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలియజేసింది....

కోవిడ్19 వైద్య సామాగ్రిని తరలించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న భారత వైమానిక , నావికా దళాలు

దేశంలో నెలకొన్న కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికిపౌర యంత్రాంగానికి భారత వాయుసేన, నౌకాదళం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆక్సిజన్ మరియు ఇతర వైద్య సామాగ్రిని వాటి గమ్యస్థానాలకు తరలించడానికి నౌకాదళం, వాయుసేనలు...

ఇప్పటివరకు వివిధ దేశాలనుండి భారత్ కి వచ్చిన కోవిడ్ సాయం ఎంతంటే ?

2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి, భారత ప్రభుత్వం, వివిధ దేశాలు, సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 సహాయ వైద్య సామాగ్రి, పరికరాలను అందుకుంటోంది.2021 ఏప్రిల్, 27వ తేదీ నుండి...

నేటి నుండి టీకా వేసుకున్న అనంతరం ఓటిపి వెరిఫికేషన్ తప్పనిసరి !

కోవిన్ పోర్టల్ ద్వారా కొవిడ్‌ టీకా కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది పౌరులు.. వాస్తవానికి షెడ్యూల్ చేసిన తేదీన టీకా కేంద్రానికి వెళ్ళలేదు. కానీ వారికి టీకా మోతాదు ఇవ్వబడిందని ఎస్‌ఎంస్‌ ద్వారా...

రాష్ట్రాలవారీగా రెమ్‌డెసివిర్‌ కేటాయింపులు

అన్ని రాష్ట్రాల రెమ్‌డెసివిర్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 16 వరకు కొరత రాకుండా, దేశవ్యాప్తంగా చేసిన ఔషధాల కేటాయింపులను కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద...

Latest News