కేంద్రప్రభుత్వ గర్భిణి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ విధించాయి, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కరోనా సేఫ్టీ పికాషన్స్ లో...
అక్కడ కరోనా వాక్సిన్ తీసుకుంటే బీరు ఫ్రీ !
చాలా దేశాల్లో కరోనా టీకా ఎప్పుడు దొరుకుతుందా వేయించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా ప్రజలు ముందుకు రావడం లేదు....
కరోనా ఉధృతి : జూన్ 11 నాటికి దేశంలో 4 లక్షలు దాటనున్న కరోనా మరణాలు ?
కరోనా మహమ్మారి ఉధృతి రాబోయే వారాల్లో మరింత విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ను ముంచెత్తిన కరోనా సెకండ్వేవ్ రాబోయే వారాల్లో మరింత విజృంభించే అవకాశం ఉందని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్...
జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ వివాదం… అసలు నిజం ఏంటంటే ?
రాష్ట్రం లో ప్రముఖులంతా ఎక్కడ నివసిస్తారు అంటే టక్కున వచ్చే సమాధానం జూబ్లీహిల్స్ .. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న జూబ్లీహిల్స్ కు ఒక హోసింగ్ సొసైటీ ఉంది.. .మొన్న మార్చ్ లో జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ...
కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు భారీగా నిధులు ప్రకటించిన ఆర్బీఐ
దేశంలో కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతుండటంతో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆర్బీఐ రంగంలోకి దిగింది. కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ వెల్లడించారు....
ఢిల్లీ, హర్యానాలో ఐదు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్న డిఆర్డిఒ
కోవిడ్-19 కేసుల, తదనంతర ఆక్సిజన్ అవసరాల పెరుగుదల సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పిఎం -కేర్స్ నిధులను కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో నెలకొల్పనున్నారు....
రెండోసారి వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షలు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా, కీలక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 27 నుండి 30 వరకు...
కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడ్డ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు
కరోనాకు ఎవ్వరూ అతీతులు కాదు, పటిష్ట భద్రత మధ్య ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంత భద్రత మధ్య కూడా కరోనా వీర విహారం చేస్తుంది. సోమవారం కెకెఆర్ జట్టులో...
భారత్లో కరోనా ఉద్ధృతి పై ఆందోళన వ్యక్తం చేసిన టెక్ దిగ్గజాలు
భారత్లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో...
ఇండియా సరిహద్దు మూసేసిన బంగ్లాదేశ్
రెండు వారాలపాటు భారత్తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ ఒమెన్ ప్రకటించారు. సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహన ప్రయాణాలను కొవిడ్ కారణంగా నిషేధిస్తున్నట్లు ఒమెన్ వెల్లడించారు. అయితే...






















