వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కోరిన జేఎన్టీయూహెచ్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్
కరోనా నేపథ్యం లో జేఎన్టీయూ హెచ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో (హైదరాబాద్, సుల్తాన్పూర్, మంథాని, జగిత్యాల లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ కు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇవ్వమని జేఎన్టీయూ...
అపోలో ఆధ్వర్యంలో ప్రత్యేక కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ...
వివాహబంధం తో ఒక్కటైన ప్రేమజంట
గుత్తా జ్వాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంతకాలం గా నటుడు విష్ణు విశాల్ తో...
కోవాక్సిన్ , కోవిషీల్డ్ డోసుల దొంగతనం
హర్యానాలోని జింద్ జిల్లా లో నుండి 1,270 మోతాదుల కోవిషీల్డ్ మరియు 440 మోతాదు కోవాక్సిన్ దొంగిలించబడ్డాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి చూడగా జింద్ సివిల్ ఆసుపత్రిలో...
ఆక్సిజన్ ట్యాంక్ లీక్ అవడంతో 22 మంది మృతి, ప్రధాని ఏమన్నారంటే ?
మహారాష్ట్ర నాసిక్లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి వద్ద ఆక్సిజన్ నింపుతుండగా.. ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర...
3000 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ నేవీ
భారత నావికాదళ షిప్ సువర్ణ, అరేబియా సముద్రంలో నిఘా పెట్రోలింగ్లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద కదలికలతో ఒక ఫిషింగ్ నౌక కనిపించింది. దీంతో ఆ నౌకతో పాటు నౌకకు సంబంధించిన సిబ్బందిని ఈ...
రూ. 300 దర్శన టికెట్ల జారీలో మార్పులు చేయనున్న టీటీడీ
దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా...
జేఈఈ మెయిన్-2021 మూడో సెషన్ పరీక్షలు వాయిదా
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్-2021 మూడో సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల...
అయోధ్య విరాళాల్లో 22 కోట్ల విలువ గల చెక్కులు బౌన్స్
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే, విరాళాల నిమిత్తం భక్తులు ఇచ్చిన చెక్కుల్లో దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయినట్టు...
భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కన్నుమూత
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మాజీ కమిషనర్ డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి (86) కన్నుమూశారు. వయోపరమైన సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కృష్ణమూర్తి ఇండియన్...





















