జేఈఈ మెయిన్-2021 మూడో సెషన్ పరీక్షలు వాయిదా
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్-2021 మూడో సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల...
అయోధ్య విరాళాల్లో 22 కోట్ల విలువ గల చెక్కులు బౌన్స్
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే, విరాళాల నిమిత్తం భక్తులు ఇచ్చిన చెక్కుల్లో దాదాపు 15వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయినట్టు...
భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ కన్నుమూత
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మాజీ కమిషనర్ డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి (86) కన్నుమూశారు. వయోపరమైన సమస్యలతో ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కృష్ణమూర్తి ఇండియన్...
రెమిడెసివర్ ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం ఆమోదం
రెమిడెసివర్ ఉత్పత్తిని ఎక్కువ చేసి, సరఫరాను మెరుగు పరచి ధరను తగ్గించాలని నిర్ణయించారు. దేశంలో రెమిడెసివర్ లభ్యత సరఫరా, ధరపై రెమిడెసివర్ ఉత్పత్తిదారులు, సంబంధిత వర్గాలతో కేంద్ర రేవులు జలమార్గాలు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి శ్రీ మనసుఖ్ మాండవీయ 2021 మార్చి 12, 13 తేదీల్లో నిర్వహించిన...
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
పెరుగుతున్న కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివిధ స్థాయిలలో జరగబోయే పరీక్షలను సమీక్షించడానికి గౌరవ ప్రధాన మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యా శాఖ...
కాఫీపొడితో అంబేడ్కర్ డ్రాయింగ్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రాన్ని కాఫీపొడితో తయారు చేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు విశాఖపట్నం దత్తసాయినగర్కు చెంది న నాయన సురేష్. గాజువాక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో...
జూన్ 1 నుండి బంగారు ఆభరణాలపై ఇది తప్పనిసరి
బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. విలువైన మెటల్కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వర్చువల్...
తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారి డాక్టర్ ఆర్.ఆర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.తిరుమలలో ప్లాస్టిక్ కవర్లు,వాటర్ బాటిళ్ల నిషేధంపై గత ఏడాది అక్టోబర్19వ తేదీ...
రెమ్డెసివిర్ డ్రగ్ ఎగుమతులను నిషేదించిన కేంద్రం
భారతదేశం ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 11.04.2021 నాటికి దేశంలో 11.08 లక్షల క్రియాశీల కొవిడ్ కేసులు ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే...
75 వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం పై ఫోటో ఎగ్జిబిషన్
స్వాతంత్య్రోద్యమంలో సమరయోధుల పాత్రను తెలియజేసే విధంగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి) హైదరాబాద్, భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో...




















