కీలక వడ్డీ రేట్లు యధాతధం : ఆర్బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ...
2021లో పురోగమించనున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా...
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ షురూ !
కోవిడ్-19 నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రోజువారీ కేసులు లక్ష దాటున్న తరుణంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్...
118 సంవత్సరాల మహిళకు కరోనా వాక్సిన్
మధ్య ప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో 118 సంవత్సరాల తులసి భాయ్ అనే మహిళ కరోనా వాక్సిన్ తీసుకుంది. దీనిపై స్పందించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీపక్ సింగ్, వాక్సిన్ తీసుకున్నప్పటినుండి ఆ మహిళకు...
శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డీఆర్డీవో
శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు,'అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ'ని 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన 'డిఫెన్స్ లాబొరేటరీ జోధ్పూర్' (డీఎల్జే), ఈ కీలక...
సీతారాముల వనవాస మార్గం పునఃనిర్మించే దిశగా కేంద్రం అడుగులు
శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన మార్గంగా భావిస్తున్న దారిని పునర్నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయోధ్య నుంచి చిత్రకూట్ వరకు 210 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గం...
హఫీజ్ సయీద్ అనుచరులకు 9 ఏళ్ల జైలు శిక్ష
ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్-ఉద్-దవా అధినేత హఫీజ్ సయీద్ అనుచరుల్లో ఐదుగురికి లాహోర్లోని ప్రత్యేక కోర్టు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చిన...
ఐపీఎల్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో సగానికి పైగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే ముంబై వాంఖేడ్ స్టేడియం సిబ్బందికి, అలాగే...
అక్కడ వారం రోజుల లొక్డౌన్
రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు పుణే సిటీతోపాటు పింప్రి–చించ్వడ్ జిల్లాలో శనివారం నుంచి వారం రోజులపాటు లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు, పుణే...
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు, నేటికి 37 ఏళ్లు పూర్తి !
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. మొట్టమొదటి సారిగా భారతీయుని అంతరిక్షయాత్ర కల సాకారమైంది ఈ రోజునే. రష్యా సహాకారంతో రాకేశ్శర్మ రోదసీలోకి వెళ్లి నేటికి 37 ఏళ్లు పూర్తి అయింది....






















