తేలిక పాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బరువెంతో తెలుసా …
భారత రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ -డీఆర్డీవో అనుబంధ సంస్థ డీఎంఎస్ఆర్డీఈ తేలిక పాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేసింది. బీఐఎస్ ప్రమాణాలతో రూపొందించిన ఈ జాకెట్ బరువు...
హాస్పిటల్లో చేరిన సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందనున్నట్లు స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు....
జమ్ములో శ్రీవారి ఆలయం, 40 ఏళ్లపాటు టీటీడీకి లీజు
జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సదరు స్థలాన్ని 40 ఏళ్లపాటు...
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, ఒక్కరోజులో 72,330 కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. గత 24 గంటల్లో 72,330 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు...
132 సంవత్సరాల సేవల అనంతరం పాల కేంద్రాలను అధికారికంగా మూసివేసిన భారత సైన్యం
బ్రిటీష్ ఇండియా అంతటా మోహరింపబడిన వివిధ దళాలకు అవసరమైన పరిశుభ్ర ఆవుపాలను సరఫరా చేయాలనే ఏకైక లక్ష్యంతో పలు సైనిక క్షేత్రాల్లో పాల కేంద్రాల ఏర్పాటు చేయడమైంది. మొదటి సైనిక క్షేత్రాన్ని...
ఆధార్ ను పాన్తో లింక్ చేయడానికి తేదీ పొడిగింపు
ఆధార్ సంఖ్యను పాన్తో అనుసంధానించడానికి చివరితేది 2021 మార్చి 31 కాగా చివరి రోజు అందరు ఒక్కసారిగా పోర్టల్ ఓపెన్ చేస్తుండడటంతో చాలామందికి సాంకేతిక సమస్యల కారణంగా పోర్టల్ ఓపెన్ కాలేదు,...
ఇంగ్లాండ్ ని ‘గుండు’ కొట్టేసిన భారత్
భారత్ చేతిలో దారుణమైన పరాజయం చవిచూసింది ఇంగ్లాండ్. గత రెండు నెలలుగా భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ ఒక్క సిరిస్ ని కూడా గెలవలేకపోయింది. టెస్ట్, టీ ట్వంటీ, వన్డే .. మూడు...
కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదల
కేంద్రీయ విద్యాలయాలలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1, 2021 నుండి ప్రారంభమవుతుంది. రెండవ తరగతి మరియు ఆపై తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 8,...
సచిన్ కి కరోనా పాజిటివ్
కరోనా కి ఎవ్వరు అతీతులు కాదు. ఇప్పటికే చాలామంది విఐపి, వివిఐపి లకు కరోనా సోకింది, వాళ్లలో దాదాపు చాలామంది కోలుకున్నారు, మరికొంతమంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా రాజ్య సభ ఎంపీ, క్రికెట్...
గాడిన పడుతున్న భారత్ ఆర్ధిక వ్యవస్థ
భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటన నడుస్తోందని IMF ప్రతినిధి గ్యారీ రైస్ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్తో కలిసి వచ్చే నెల్లో ‘స్ప్రింగ్’ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. అలాగే...



















