భారత్ లో భారీగా పెరుగుతున్న రోజువారీ కోవిడ్ కేసులు, ఆ 6 రాష్ట్రాల్లోనే ఎక్కువగా …
భారత్ లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్ లో ఎక్కువగా వస్తున్నాయి. గత 24 గంటలలో 47,262 కొత్త...
దేశంలో 5 కోట్లకు పైగా కోవిడ్ టీకాల పంపిణీ
కోవిడ్ మీద పోరులో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఐదు కోట్లు దాటింది. ఈ ఉదయం...
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.రాష్ట్రంలో విద్యాసంస్థల మూసివేత నిర్ణయంతో ఇప్పటికే షెడ్యూల్...
ఇస్రో గగన్యాన్ మిషన్ కు సిద్దమైన భారత వ్యోమగాములు
భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ కు గాను వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సును పూర్తి చేశారు....
పెట్రోల్, డీజిల్ పై 2 లక్షల 94 వేల కోట్ల ఆదాయం, భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం
2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి 2 లక్షల 94 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్...
2019, 2020 సంవత్సరాల గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు వీరే
2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ఒమాన్కు చెందిన దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్కు ప్రదానం చేయనున్నారు, 2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి...
కోవిషీల్డ్ వాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు
వెలుగు చూస్తున్న శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ ఇచ్చే రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. టీకాలమీద జాతీయ సాంకేతిక సలహా బృందం...
కరోనా టీకా తీసుకున్నాక ఎన్ని రోజులకి రక్తదానం చేయొచ్చంటే ?
కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న 28 రోజుల తర్వాతే రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎన్బీటీసీ) అధికారులు తెలిపారు. తొలి డోసు తీసుకున్నాక...
30 కి.మీ పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ
భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన హైద్రాబాద్ కి చెందిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల ప్రపంచ రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13...
కెప్టెన్ గా ధోని రికార్డు ని సమం చేసిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
అత్యధిక టి 20 విజయాలు సాధించిన కెప్టెన్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరు ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంది. 72 టి20 మ్యాచ్లలో 41 విజయాలు మరియు...





















