కోవిషీల్డ్ వాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు
వెలుగు చూస్తున్న శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ ఇచ్చే రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. టీకాలమీద జాతీయ సాంకేతిక సలహా బృందం...
కరోనా టీకా తీసుకున్నాక ఎన్ని రోజులకి రక్తదానం చేయొచ్చంటే ?
కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న 28 రోజుల తర్వాతే రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎన్బీటీసీ) అధికారులు తెలిపారు. తొలి డోసు తీసుకున్నాక...
30 కి.మీ పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ
భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన హైద్రాబాద్ కి చెందిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల ప్రపంచ రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13...
కెప్టెన్ గా ధోని రికార్డు ని సమం చేసిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
అత్యధిక టి 20 విజయాలు సాధించిన కెప్టెన్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరు ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంది. 72 టి20 మ్యాచ్లలో 41 విజయాలు మరియు...
టీమిండియా గ్రాండ్ విక్టరీ, 3-2 తేడాతో సిరీస్ కైవసం
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ని 3-2 తేడాతో టీమిండియా చేజిక్కించుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో...
మహిళా ప్రాణం తీసిన కోతుల గుంపు
కోతుల అంటే కొంతమందికి ఇష్టం..మరికొంతమందికి భయం. వాటిని మనం ఏమి అనకపోతే అవి కూడా ఏమి అనవు. కానీ ఒక్కోసారి అవి ఏమ్చేస్తాయో అనే భయమే మనల్ని ప్రాణం మీదకు తీస్తాయి. తాజాగా...
బ్యాంకు ఖాతాదారులు గమనించగలరు ..ఇవాళ , రేపు బ్యాంకులు బంద్
బ్యాంకు ఖాతాదారులు గమనించగలరు ..ఈరోజు , రేపు బ్యాంకులు బంద్. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇప్పటికే...
ఎస్ఈఆర్బీ మద్దతుగల ప్రాజెక్టులకు ఎస్టీఐ ఇన్ఫరేషన్ కలిగిన సమగ్ర గేట్వే
రియల్ టైమ్ ఎస్టీఐ సమాచారం మరియు సాంకేతికత కలిగిన సమగ్ర గేట్వే ఇప్పుడు బలమైన శాస్త్రవేత్త సృష్టించగలదు, అలాగే సైన్స్ సమాజం అనుసంధానం అవుతుంది.అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అంతర్జాతీయ పోటీ పరిశోధనలకు ప్రణాళిక,...
భారత్లో మళ్లీ భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
భారత్లో కోవిడ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదు...
సచిన్ ని ఆకాశానికెత్తిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
రాయ్పూర్లో జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 లో ఇంగ్లాండ్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంలెట్ మరియు ఇండియా లెజెండ్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఇద్దరూ తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు....





















