టిక్టాక్ లో భారత వ్యూద్యోగుల పరిస్థితి ఏంటి ?
టిక్టాక్ సహా 59 చైనా యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ‘టిక్టాక్ ఇండియా’ ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ...
దేశంలో తగ్గని కరోనా ఉగ్రరూపం
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,522 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 5,66,840కి...
తెలంగాణ లో ఒకేరోజు వెయ్యి దాటినా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో అంత అనుకున్నట్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వందలలో ఉన్నకేసులు శనివారం వెయ్యి కేసులకు చేరాయి. తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్...
రథ యాత్రకు లైన్ క్లియర్
పూరీ జగన్నాథ రథ యాత్రకు లైన్ క్లియర్ అయింది. రథయాత్రకు షరుతులతో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ కమిటీ సమన్వయంతో యాత్ర చేపట్టాలని స్పష్టం చేసింది. జగన్నాథ దేవాలయ కమిటీ సరైన...
టెన్నిస్ ప్రపంచంలో కరోనా కలకలం
టెన్నిస్ నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ తో కలిసి డబుల్స్ ఆడిన గ్రిగర్ దిమిత్రోవ్ కు కరోనా పాజిటివ్ రావడంతో టెన్నిస్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత వారం...
కోవిద్ పరీక్షల్లో ఏపీ మరో మైలురాయి
కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకూ 6.12 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వారంలోనే లక్ష టెస్ట్ లను చేసే స్థాయికి...
దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు
భారత్ లో కొవిడ్-19 కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి...
చిగురిస్తున్న ఐపీయల్ ఆశలు
ఐపీఎల్ పై అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటూ ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో అదే సమయంలో ఐపీఎల్...
ఏపీలో కొత్తగా 193 కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5280కి చేరింది....
గుత్తా జ్వాల కెరీర్ ని శర్వనాశనం చేశాడు
షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై షటిల్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర ఆరోపణలు చేశారు. తన కెరీర్ నాశనం కావడానికి గోపీచంద్ కారణమని అన్నారు.తాను...

















