ఇతర వార్తలు

Other-News

ప్రైవేట్ రైళ్ళుకు గ్రీన్ సిగ్నల్

భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక భారతీయ రైల్వే పరిధిలో ప్రైవేటుగా ప్రయాణికుల రైళ్లు కూతపెట్టనున్నాయి. రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్లానింగ్స్ అఫిషియ‌ల్ గా...

టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!

కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చైనా విలవిల్లాడుతోంది....

మాస్క్ వేసుకోలేదని దారుణంగా కొట్టారు

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాస్కు వేసుకోమని చెప్పినందుకు తోటి ఉద్యోగినిపై మరో ఉద్యోగి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది.నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌ కార్యాలయంలో...

కరోనా ఆగేలా కనిపించడం లేదు

కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ అన్నారు. అంతేగాక, ఈ వైరస్ మరింత విస్తృతంగా వ్యాప్తి...

బాబోయ్ మరో కొత్త వైరస్

కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు అంశాన్ని ఛేదించారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. పరిశోధకులను...

టిక్‌టాక్‌ లో భారత వ్యూద్యోగుల పరిస్థితి ఏంటి ?

టిక్‌టాక్‌ స‌హా 59 చైనా యాప్స్‌పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన నేప‌థ్యంలో ‘టిక్‌టాక్ ఇండియా’ ఓ ప్రక‌ట‌న విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విష‌యంలో భార‌తీయ...

దేశంలో తగ్గని కరోనా ఉగ్రరూపం

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,522 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మంగ‌ళ‌వారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల‌ సంఖ్య 5,66,840కి...

తెలంగాణ లో ఒకేరోజు వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో అంత అనుకున్నట్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వందలలో ఉన్నకేసులు శనివారం వెయ్యి కేసులకు చేరాయి. తెలంగాణ వైద్య‌,ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్...

రథ యాత్రకు లైన్‌ క్లియర్‌

పూరీ జగన్నాథ రథ యాత్రకు లైన్‌ క్లియర్‌ అయింది. రథయాత్రకు షరుతులతో సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆలయ కమిటీ సమన్వయంతో యాత్ర చేపట్టాలని స్పష్టం చేసింది. జగన్నాథ దేవాలయ కమిటీ సరైన...

టెన్నిస్ ప్రపంచంలో కరోనా కలకలం

టెన్నిస్ నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ తో కలిసి డబుల్స్ ఆడిన గ్రిగర్ దిమిత్రోవ్ కు కరోనా పాజిటివ్ రావడంతో టెన్నిస్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత వారం...

Latest News