ఏపీలో 300 దాటినా కరోనా కేసులు..జిల్లాల వారీగా చూస్తే ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య...
మూడో దశకు చేరిన కరోనా
కరోనా మహమ్మారిని కేంద్రం ఎంత కట్టడి చేయాలన్న కానీ కుదరడం లేదు..ఓ పక్క లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం విపరీతం అవుతూనే ఉన్నాయి....
జగన్ ది దుర్మార్గమైన చర్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాక్ష్న మండిపడ్డారు. హిందూ దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో...
2500 కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చిన రైల్వే
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ మహమ్మారి బారిన పడినవారి వారికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు 2500 కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్టు భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ కోచ్లలో...
గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడు పరార్
కరోనా వైరస్ బాధితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారవడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి గద్వాలకు చెందిన ఓ వ్యక్తి పారిపోయినట్లు ఆస్పత్రి...
విద్యార్థులకు కేటీఆర్ ఏ సలహా ఇచ్చాడో తెలుసా..?
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. విద్యాసంస్థలు అన్ని మూతపడడం...
లాక్ డౌన్ : మద్యం షాప్ లను లూటీ చేస్తున్న దొంగలు
లాక్ డౌన్ కారణంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మద్యం బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు..మద్యం దొరక్క నానా కష్టపడుతున్నారు. కొంతమందైతే మద్యం దొరక్క పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇదే అదును...
జంతువులకు పాకిన కరోనా ..
ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే అనుకున్నాం కానీ ఈ మహమ్మారి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తొలిసారిగా ఓ పులికి కరోనా సోకినట్లు తేలింది. అమెరికాలో కరోనా మహమ్మారి ఏ...
లాక్ డౌన్ సమయంలో రెవెన్యూ అధికారులు పట్టపగలే మందు వేస్తూ చిందేశారు..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి మెడికల్ షాప్స్ , కిరాణా షాప్స్ , హాస్పటల్ , నిత్యా...
ఇప్పటివరకు మనదేశం లో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?
ఇండియా లో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కేంద్రం మందు జాగ్రత్తగానే 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కొంతమంది...

















