ఇతర వార్తలు

Other-News

2500 కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చిన రైల్వే

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ మహమ్మారి బారిన పడినవారి వారికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు 2500 కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చినట్టు భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ కోచ్‌లలో...

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా బాధితుడు పరార్

కరోనా వైరస్‌ బాధితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారవడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు నుంచి గద్వాలకు చెందిన ఓ వ్యక్తి పారిపోయినట్లు ఆస్పత్రి...

విద్యార్థులకు కేటీఆర్ ఏ సలహా ఇచ్చాడో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. విద్యాసంస్థలు అన్ని మూతపడడం...

లాక్ డౌన్ : మద్యం షాప్ లను లూటీ చేస్తున్న దొంగలు

లాక్ డౌన్ కారణంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మద్యం బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు..మద్యం దొరక్క నానా కష్టపడుతున్నారు. కొంతమందైతే మద్యం దొరక్క పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇదే అదును...

జంతువులకు పాకిన కరోనా ..

ఇప్పటివరకు కరోనా వైరస్ మనుషులకు మాత్రమే అనుకున్నాం కానీ ఈ మహమ్మారి జంతువులను కూడా వదిలిపెట్టడం లేదు. తొలిసారిగా ఓ పులికి కరోనా సోకినట్లు తేలింది. అమెరికాలో కరోనా మహమ్మారి ఏ...

లాక్ డౌన్ సమయంలో రెవెన్యూ అధికారులు పట్టపగలే మందు వేస్తూ చిందేశారు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి మెడికల్ షాప్స్ , కిరాణా షాప్స్ , హాస్పటల్ , నిత్యా...

ఇప్పటివరకు మనదేశం లో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?

ఇండియా లో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కేంద్రం మందు జాగ్రత్తగానే 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కొంతమంది...

కరోనా తో నర్స్ మృతి ..ఆమె చివరి మాటలు వింటే కన్నీరు పెట్టుకోవాల్సిందే

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో...

మాస్క్ … మంచిదే

coronavirus mask వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు సర్జికల్ మాస్కులు ధరించడం మనం తరచూ చూస్తుంటాం. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చాలా మంది వీటిని పెట్టుకొంటుంటారు. కరోనాపై పోరాటంలో మాస్క్‌లు...

ఆయుష్మాన్‌ భారత్‌ లో కరోనా

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శర్వశక్తుల్ని ఒడ్డుతూ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వం తాజాగా కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సలను ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కిందకు...

Latest News