భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది
భారత దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతం అవుతున్నాయి. ప్రస్తుతం 5 వేలకు చేరువ లో ఉండడం తో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకి లక్ష మందికి పరీక్షలు...
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్కు పాక్షికంగా ఎత్తివేయనుంది. కరోనా చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు...
కరోనాపై పోరుకు టీటీడీ విరాళం
కరోనాను కట్టడి చేయడానికి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు,పుణ్యక్షేత్రాలు, ట్రస్టులు సాయం ప్రకటిస్తున్నాయి. ఇదే బాటలో టీటీడీ కూడా చేరింది. తిరుమల తిరుపతి...
బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ యువతీ హల్చల్
ఓ పక్క కరోనా వైరస్ రోజు రోజుకు విపరీతం అవుతుంటే ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు. ఈ కరోనా ను ఎలా కట్టడి చేయాలా అని అంత తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా...
తమిళనాడులో కరోనా జెట్ స్పీడ్
తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వేగంగా పెరుగుతుంది. నేటికి సంఖ్య 621కి చేరింది. ఇవాళ మరో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ...
కరోనా.. మగాళ్ళు జర జాగ్రత్త
ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76శాతం పురుషులే ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా...
కరోనా వల్ల ముకేశ్ అంబానీ ఎంత నష్టపోయారో తెలుసా ?
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ దేశాన్ని ఆర్ధికంగా కుదిపివేసింది. సామాన్యులకే కాదు.. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పై కూడా ఈ ఎఫెక్ట్...
ఏపీలో 300 దాటినా కరోనా కేసులు..జిల్లాల వారీగా చూస్తే ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య...
మూడో దశకు చేరిన కరోనా
కరోనా మహమ్మారిని కేంద్రం ఎంత కట్టడి చేయాలన్న కానీ కుదరడం లేదు..ఓ పక్క లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం విపరీతం అవుతూనే ఉన్నాయి....
జగన్ ది దుర్మార్గమైన చర్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాక్ష్న మండిపడ్డారు. హిందూ దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో...
















