మరో దారుణం.. చిన్నారి వేలు కొరికిన కోతి
హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన ఘటన ఇంకా కళ్ళముందు కదలాడుతూనే వుంది. ఇలాంటిదే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుక్కల దాడులే కాదు.. గుట్టలు, శివారు పొలాల్లో...
వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి.. స్పందించిన అధికారులు
హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఉదంతంపై జీహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి...
“సారు కేసీయారు జన సంక్షేమమే మీ పేరు” పాటను ఆవిష్కరించిన మంత్రి తలసాని..
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 16న ఘనంగా నిర్వహించారు....
పోడుభూములపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఇదే చివరి పంపిణీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల వ్యవహారంపై మాట్లాడారు. ఇక్కడ అందరికి గిరిజనుల గురించి మాట్లాడడం తేలిగ్గా, తమషాగా ఉంటుంది. పోడు భూములు గిరిజనుల హక్కులా...
టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్…
ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు TSRTC ఎప్పటికప్పుడు వినూత్నమైన రీతిలో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తూ వస్తుంది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో TSRTC మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక...
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు…కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మరింత వేగవంతం చేసాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్...
బీఆర్ఎస్ నేతలకు ‘పొంగులేటి’ సవాల్
దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్మపేట మండలం నెమలిపేటలో జరిగిన అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల...
తెలంగాణలో అధికారం ఎవరిది..?
తెలంగాణలో పాలిటిక్స్ ఊపుమీదున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. కేంద్ర బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్...





















