లాక్ డౌన్ ఎఫెక్ట్ : మీ బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 పడ్డట్లే
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా గత 21 రోజులుగా ప్రజలు తమ పనులను పక్కకు పెట్టి ఇంటికే పరిమితమయ్యారు....
తెలంగాణ లో కరోనా తో మరో వ్యక్తి మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు , మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వ్యక్తి కరోనా తో మరణించడం తో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 15 కు చేరుకుంది. వికారాబాద్...
ప్రారంభమైన తెలంగాణ కాబినెట్ సమావేశం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతిభవన్లో కాబినెట్ సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశంలో కరోనా ఫై ప్రధాన చర్చ జరపనున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్...
టీఆర్ఎస్ సీనియర్ నేతను కోల్పోయింది
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతను కోల్పోయింది. సర్పూర్ టి. నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కాసేపటి క్రితమే ఆయన స్వగృహంలో...
23 రోజుల పసి బిడ్డకు కరోనా..మహబూబ్నగర్లో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. మొదట్లో కాస్త తగ్గినట్లే అనిపించినప్పటికీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఒక్కసారిగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరగడం స్టార్ట్...
ఖమ్మం లో మొదటి కరోనా కేసు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతుండగా..నిన్నటి వరకు ఖమ్మం లో ఒక్క కరోనా కేసు కూడా లేదని నగర వాసులు , అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈరోజు తొలి...
లాక్ డౌన్ విషయంలో తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు..?
తెలంగాణ రాష్ట్రం లో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 400 కు చేరువ లో ఉండడం తో అధికారులు ఇంకాస్త అప్రమత్తం చేసారు. ఈ క్రమంలో...
కరోనా ఫై ఆరా తీసిన కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం ప్రగతి భవన్లో కరోనా ఫై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ఎలా ఉంది..ఏ ఏ జిల్లాల్లో ఎంత ఎక్కువ...
ఇలాంటి పోలీసుల వల్ల చెడ్డ పేరు వస్తుందంటూ కేటీఆర్ ఫైర్
లాక్ డౌన్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలంతా ఇంటికే...
గాంధీ ఆసుపత్రి దాడి ని తీవ్రంగా ఖండించిన మంత్రి ..
నిన్న గాంధీ ఆసుపత్రిలో డాక్టర్స్ ఫై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితుడు బుధవారం బాత్రూమ్లో జారిపడి మృతి చెందాడు. అయితే అతడి చావుకు...


















