తెలంగాణ వార్తలు

Swarnalatha rangam

Rangam : రక్తం చూపించకపోతే ఊరుకోను.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

Rangam : సాధ్వీశక్తి మూర్తి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పర్వదినంలో భాగంగా ఈరోజు ఘనంగా ‘రంగం’ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాతంగి...
Viral video

Video : హైదరాబాద్ రోడ్లపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. రీల్స్ కోసం రోడ్డుపై అసభ్య ప్రవర్తన

Video : హైదరాబాద్ నగరంలో మరోసారి సోషల్ మీడియా కోసం హద్దులు దాటిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట రీల్ కోసం అశ్లీలంగా ప్రవర్తిస్తూ బైక్‌పై రోడ్డుపై వినూత్నంగా కాకుండా...
Telangana cabinet

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇవే..!

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయడంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా,...

Medaram Jathara 2026 : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 తేదీలు ఖరారు !

Medaram Jathara 2026 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 తేదీలు ఖరారయ్యాయి. ఈ మహా జాతర వచ్చే ఏడాది(2026) జనవరి 28 నుంచి...

చిన్నారి వేద‌వల్లి కుటుంబానికి సిఎం రేవంత్ రెడ్డి చేయూత‌

హైద‌రాబాద్‌: అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్క‌సారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుప‌త్రికి తీసుకెళితే బ్ల‌డ్ క్యాన్స‌ర్ అని ప‌రీక్ష‌ల్లో తేలింది. పాప‌ను ర‌క్షించుకునేందుకు త‌ల్లిదండ్రులు రూ.ల‌క్ష‌లు వెచ్చించారు. విష‌యం ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్...

HCU Lands Case : స్మితా సబర్వాల్ కు పోలీసుల నోటీసులు!

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసరాల్లో ఉన్న కంచె...

Heat Stroke : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వడదెబ్బతో మరణిస్తే రూ. 4 లక్షలు

Heat Stroke : తెలంగాణలో ఎండలు, వడగాలులు తీవ్రంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో వడదెబ్బ (Heat Stroke) కారణంగా పలు మానవ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ పరిణామాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించి...

HCU భూముల కేసు పై హైకోర్టులో విచారణ – ఏప్రిల్ 24కి వాయిదా

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పేర్కొంది. తద్వారా తదుపరి...

లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గ్రామాల ప్రజలకు ఊరట కలిగించింది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజల ఆందోళనలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్,...

తెలంగాణ పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్య మార్పులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షా విధానంలో ముఖ్యమైన మార్పులను తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన మార్పులలో ఒకటి ఇంటర్నల్ మార్క్స్ తొలగించడం. అంటే, విద్యార్థులకు ఇకపై ఇంటర్నల్...

Latest News