గుడ్ న్యూస్.. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్.. దేశంలోనే తొలిసారిగా..
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో హైదరాబాద్లో ఔటర్ రింగు రైలు(ORR) ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భారీ ప్రాజెక్ట్...
మళ్ళీ నెం.1 పొజిషన్లో ఎన్టీవీ !
Ntv No.1 Channel: ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ ఛానెల్గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24x7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ.. ఊకదంపుడు ఉపన్యాసాలకు...
చేప ప్రసాదం పంపిణీకి ముహుర్తం ఖరారు !
ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ గత మూడేండ్లుగా...
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ఖరారైంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం(మే 9) న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి...
సుఖేష్ ఎవరో నాకు తెలియదు.. ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్ చంద్రశేఖర్...
కేసీఆర్ దెబ్బకి ఉలిక్కి పడిన కేంద్రం.. అట్లుంటది మనతోటి
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరోసారి వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన...
ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్కప్ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది....
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మూసివేత..
జీహెచ్ఎంసీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై చేపట్టనున్న పనుల దృష్ట్యా మూడు రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నెల 6 వ తేదీ అర్ధరాత్రి నుండి...
రీల్స్ చేస్తే రూ.1 లక్ష.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై రీల్స్ చేస్తే ఏకంగా లక్ష రూపాయల వరకు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హ్యాపెనింగ్ హైదరాబాద్...
TSPSC నుండి కీలక అప్డేట్
పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను TSPSC ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్లైన్ పరీక్ష,...






















