ఇతర వార్తలు

Other-News

కళ్ళముందే 6 కోట్లు, అయినా ఆమె ఆశ పడలేదు

కేరళలోని కొచ్చికి చెందిన 37 ఏళ్ల స్మిజ లాటరీ టికెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గత ఆదివారం ఆమె దగ్గర అమ్ముడుపోని 12 బంపర్‌ లాటరీ టికెట్లు ఉన్నాయి. తరుచూ టికెట్లు కొనేవాళ్లు...

స్టీవ్ జాబ్స్ తొలి ఉద్యోగ దరఖాస్తు వేలం , ధర ఊహించగలరా ?

యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్… ప్రపంచం మొత్తం లో ఈ పేరు తెలియనివారుండరు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ రంగంలో యాపిల్ సంస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ...

జమ్మూ-కశ్మీర్‌లో ఎల్‌ఓసీ దగ్గర నిశ్శబ్ద వాతావరణం

ఎప్పుడు బాంబు శబ్దాలతో మోతమోగే జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద దాదాపు ఐదారేళ్ల తర్వాత మొదటిసారి నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే...

భారత్ లో భారీగా పెరుగుతున్న రోజువారీ కోవిడ్ కేసులు, ఆ 6 రాష్ట్రాల్లోనే ఎక్కువగా …

భారత్ లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్, గుజరాత్ లో ఎక్కువగా వస్తున్నాయి. గత 24 గంటలలో 47,262 కొత్త...

దేశంలో 5 కోట్లకు పైగా కోవిడ్ టీకాల పంపిణీ

కోవిడ్ మీద పోరులో భాగంగా టీకాల పంపిణీ కార్యక్రమంలో భారతదేశం మరో కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఐదు కోట్లు దాటింది. ఈ ఉదయం...

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల‌న్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు.రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల‌ మూసివేత నిర్ణయంతో ఇప్పటికే షెడ్యూల్...

ఇస్రో గగన్‌యాన్‌ మిషన్ కు సిద్దమైన భారత వ్యోమగాములు

భారత్‌ మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్ కు ‌గాను వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సును పూర్తి చేశారు....

పెట్రోల్, డీజిల్ పై 2 లక్షల 94 వేల కోట్ల ఆదాయం, భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకం

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి 2 లక్షల 94 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్...

2019, 2020 సంవత్సరాల గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు వీరే

2019 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని ఒమాన్‌కు చెందిన దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ సాయిద్ అల్ సాయిద్‌కు ప్రదానం చేయనున్నారు, 2020 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతి...

కోవిషీల్డ్ వాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు

వెలుగు చూస్తున్న శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ ఇచ్చే రెండు డోసుల మధ్య వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. టీకాలమీద జాతీయ సాంకేతిక సలహా బృందం...

Latest News