కరోనా కు అడ్డుకట్ట వేసే ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసిన టీటీడీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ మహమ్మారి ప్రస్తుతం 208 దేశాలకు విస్తరించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. అన్ని ఖండాలను తన...
మాస్క్ లేదా మీకు శిక్ష పడినట్లే..
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎంతగా పెరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజ్ర్బిస్తుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు...
తెలంగాణ లో బుధువారం ఎన్ని కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసులను కొత్తగా గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి...
కర్నూలు లో కరోనా కేసులు బీబత్సం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. వారం క్రితం ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు ఉంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ముఖ్యంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన...
కరోనా సోకిందని అది అందరికి అంటిస్తానని యువతీ హల్చల్
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు అగ్ర రాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే చాల దేశాలు లాక్ డౌన్...
లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు అన్ని జిల్లాలో ఈ మహమ్మారి బుసలు కొడుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా..లేక పొడిగిస్తారా అనే చర్చ...
రోడ్ల పైకి కరోనా కార్..చూస్తే పరేషాన్
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కోరోమా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ మాత్రమే కాదు ప్రజల్లో ఇంకాస్త కరోనా ఫై అవగాహనా తేవాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్...
లాక్ డౌన్ ఎఫెక్ట్ : మద్యం దొరక్కపోవడం తో కోమాలోకి వెళ్లిన మహిళా
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ...
ఏపీలో 329 కి చేరిన కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య...
మటన్ వ్యాపారికి కరోనా ..కొనుగోలు చేసిన వారి కోసం గాలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు కావడం తో ప్రజలంతా భయాందోళనలో పడ్డారు. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో ఓ...




















