ఇతర వార్తలు

Other-News

ఏపీ లో కరోనా కంగారు.. పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...

ఏపీ కరోనా కేసుల్లో ఆ జిల్లా ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. ముఖ్యంగా కర్నూల్ లో కరోనా వైరస్ విపరీతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు కర్నూల్ లో నమోదు...

ఒకే ఒక్క రోజులో కరోనా తో 2108 మంది చనిపోయారట..

అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్ తో కుదేల్ అవుతుంది. ఇప్పటికే లక్షల సంఖ్య లో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్య లో కరోనా మరణాలు సంబవిస్తుండడం తో ఏంచేయాలో...

ప్రతి రోజు ఆ ప్రోగ్రాం చూడమంటున్న జనసేనాధినేత

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు తన ట్విట్టర్ ద్వారా ఓ అప్డేట్ తెలియజేసారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. వారి దిన చర్య లు చేసుకుంటూ టీవీ...

షోయబ్‌ అక్తర్‌ కి కపిల్ బౌన్సర్

తమ దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి భారత్‌ సాయం చేయాలంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ విన్నవించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు...

హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన

కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఈ క్రమంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసాదారుల్లో ఆందోళన మొదలైంది. అగ్రరాజ్యంలో అనేక...

లాక్ డౌన్ పై టీడీపీ తీర్మానం

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న...

దర్శకుడి కుమారుడికి కరోనా తగ్గింది

మలయాళం దర్శకుడు పద్మకుమార్ తనయుడు ఆకాశ్‌ కరోనా వైరస్ భారి బారిన పడిన సంగతి తెలిసిందే. పద్మకుమార్‌ తనయుడు ఆకాశ్‌ పారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా...

హైదరాబాద్ కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తృతం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా నగరంలో కేసులు...

మర్కజ్‌బాధితుల నుంచి అంతమందికి కరోనా సోకిందా..?

మొదట్లో ఇండియా లో కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఎప్పుడైతే మర్కజ్‌ ప్రార్థనలు జరిగాయో..అక్కడి నుండి వారు వచ్చారో అప్పటి నుండి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. ఈ జిల్లా..ఆ...

Latest News