ఇతర వార్తలు

Other-News

లాక్ డౌన్ .. ఉంచాలా ? ఎత్తేయాలా ?

ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ను కొన‌సాగించాలా? ఎత్తేయాలా? అనే అంశంపై రాష్ట్రాల వారీగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందిస్తూ ఉన్నారు.కరోనా...

కరోనా ట్రీట్ మెంట్.. ‘ఆరోగ్యశ్రీ’లోకి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని...

కరోనా ఎఫెక్ట్ : వాట్సప్ కూడా తగ్గించింది

కరోనా మహమ్మారి కారణంగా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో కరోనా కు సంబందించిన ఫేక్ వార్తలను...

భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన చేసింది

భారత దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతం అవుతున్నాయి. ప్రస్తుతం 5 వేలకు చేరువ లో ఉండడం తో ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకి లక్ష మందికి పరీక్షలు...

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌కు పాక్షికంగా ఎత్తివేయనుంది. కరోనా చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు...

కరోనాపై పోరుకు టీటీడీ విరాళం

కరోనాను కట్టడి చేయడానికి ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు,పుణ్యక్షేత్రాలు, ట్రస్టులు సాయం ప్రకటిస్తున్నాయి. ఇదే బాటలో టీటీడీ కూడా చేరింది. తిరుమల తిరుపతి...

బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ యువతీ హల్చల్

ఓ పక్క కరోనా వైరస్ రోజు రోజుకు విపరీతం అవుతుంటే ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు. ఈ కరోనా ను ఎలా కట్టడి చేయాలా అని అంత తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా...

తమిళనాడులో కరోనా జెట్ స్పీడ్

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వేగంగా పెరుగుతుంది. నేటికి సంఖ్య 621కి చేరింది. ఇవాళ మరో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ...

కరోనా.. మగాళ్ళు జర జాగ్రత్త

ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76శాతం పురుషులే ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌​ అగర్వాల్‌ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా...

కరోనా వల్ల ముకేశ్‌ అంబానీ ఎంత నష్టపోయారో తెలుసా ?

కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ దేశాన్ని ఆర్ధికంగా కుదిపివేసింది. సామాన్యులకే కాదు.. అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పై కూడా ఈ ఎఫెక్ట్...

Latest News