మార్చి నెలలో ఎన్ని రోజులు బ్యాంకు సెలవులో తెలుసా..?
బ్యాంకు ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఓ రోజు బ్యాంకు తో తప్పనిసరి పని..డబ్బులు జమ చేసుకోవడమో..తీయడంలో లేక మరేఇతర పనుల్లో ఇలా ప్రతి ఒక్కరికి బ్యాంకు...
ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా..?
సాధారణంగా లవర్స్ మధ్య గొడవలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ లవర్ తన ప్రియుడి ఫై వచ్చిన కోపం తో అతడిపై పగ తీర్చుకోవాలని అనుకుంది. అది కూడా మాములుగా కాదు...
పెట్రో మంట..వాహనం బయటకు తీయాలంటే చెమట
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూసి వాహనదారులకు చెమటలు పడుతున్నాయి. ఈరోజు పెరిగిన ధర చూసి వామ్మో అనుకునేలోపే..మరోసటిరోజు మరింత పెరిగి షాక్ కు గురి చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా...
డేంజర్ జోన్ లో టీమ్ఇండియా.. విరాట్ వాట్ నెక్స్ట్
నాలుగు టెస్టుల సిరీస్లో భారత్కు ఊహించని ఆరంభం దక్కింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. అయితే...
గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా..అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు గ్యాస్ సబ్సిడీ ని వినియోగదారుల ఖాతాలో వేసేవారు. కానీ గత మే నెల నుండి భారీగా తగ్గించారు. కేవలం...
చెన్నై టెస్ట్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ఇండియాలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా, నేటి నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. తొలి రోజు...
అబుదాబిలో గేల్ సునామీ
వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అబుదాబిలో జరుగుతున్న టీ10 టోర్నీలో గేల్ ఆకాశమే హద్దులా విరుచుకుపడ్డాడు. అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్... మరాఠా అరేబియన్స్ జట్టుతో మ్యాచ్ లో...
అత్యంత వేగంగా కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్
దేశవ్యాప్తంగా 47 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు వేశారు. బుధవారం మొత్తంగా 2,48,662 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో మొత్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు దాటింది....
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్
టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ ఓ ఇంటి వాడయ్యాడు. రినీ కంటారియా అనే యువతిని అతడు పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్ ట్విటర్...
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు...





















