ఇతర వార్తలు

Other-News

విజయంతో మొదలుపెట్టిన విరాట్ సేన

 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో సోమవారం 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. డివిలియర్స్‌ (51 ), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56 ) మెరవడంతో...

24గంటల్లో లక్ష మంది రికవరీ !

భారత్‌లో కరోనా నుండి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష మంది కోలుకున్నట్లు...

‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌  భారత్‌లో ప్రారంభమయ్యాయి. పుణెలోని ససూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రయోగ పరీక్ష చేపట్టినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ మురళీధరన్‌ తంబే తెలిపారు. ఆస్ట్రాజెనెకా...

అల్ ది బెస్ట్ .. హైదరాబాద్‌

కరోనా పరిస్థితుల కారణంగా యూఏఈలో జరుగుతున్న మెగా క్రికెట్‌ లీగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం కోహ్లీసేనతో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతున్న సందర్భంగా పలువురు తెలుగు సెలబ్రిటీలు...

టాస్ గెలిచి బోని చేసిన ధోని

 ఐపీఎల్‌-13వ సీజన్‌ మొదలైయింది.  ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నాలుగుసార్లు చాంపియన్‌ ముంబైతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన...

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి పేటీఎం మాయం

డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ పేటీఎం గూగుల్‌ ప్లే స్టోర్‌  తొలగించబడింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ యాజమాన్యంలోని యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేసినప్పుడు కనిపించలేదు. ఐతే పేటీఎం ఫర్‌ బిజినెస్‌, పేటీఎం...

సందడి లేని ఐపీయల్ కు అంతా రెడీ

వేసవిలో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు కాస్తంత ఆలస్యంగా, రేపటి నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం పోటీలన్నీ అభిమానుల...

వీడిన సురేష్‌ రైనా కుటుంబీకుల హత్య కేసు

 మిస్టరీగా మారిన క్రికెటర్‌ సురేష్‌ రైనా కుటుంబీకుల హత్య కేసు చిక్కుముడి వీడింది. హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టుపై స్పందించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ కేసును పరిష్కరించినట్లు ప్రకటించారు.పంజాబ్‌...

హెచ్‌ఆర్సీ కి శివ బాలాజీ ఫిర్యాదు .. కారణం అదే

కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ లో సినీనటుడు శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ మణికొండలోని మౌంట్‌ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి...

చిన‌జీయ‌ర్ స్వామి ఇంట్లో విషాదం ..

త‌్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన త‌ల్లి అలివేలుమంగ(85) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు.దీంతో...

Latest News