లాక్ డౌన్ ఎత్తివేయడం ఫై జగన్ ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతం కావడం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షా నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, కరోనా వైరస్ నియంత్రణకు...
జిల్లాల వారీగా ఏపీ కరోనా కేసుల లిస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఆదివారం ఉదయంనాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 226 కి కరోనా కేసుల సంఖ్య చేరడం ప్రభుత్వం తో పాటు ప్రజల్లో వణికి తెప్పిస్తుంది. శనివారం 192గా...
ఏపీ లో 226కు పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. ఆదివారం ఉదయంనాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 226 కి కరోనా కేసుల సంఖ్య చేరింది. శనివారం 192గా ఉన్న కేసులు ఒక్కసారిగా 34 కేసులు పెరిగి...
కరోనా బాధితులు నేరస్థులు కాదు – జగన్
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 200 కేసులు దాటగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కు దగ్గరగా ఉంది. ఏపీలో కరోనా కేసులు...
టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి ప్రభావతి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో...
ఏపీలో మరో 12 కరోనా కేసులు పెరిగాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. శుక్రవారం ఉదయం మరో 12 కేసులు నమోదు కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా 161 కి కరోనా కేసుల సంఖ్య చేరింది. ఈ...
దేవుడే దిక్కు అంటున్న లోకేష్
సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే నారా లోకేష్..ఈరోజు శ్రీరామనవమి సందర్భాంగా ట్విట్టర్ లో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని...
రూ. 200.11 కోట్ల విరాళం ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక...
ఏపీలో కరోనా కేసులు పెరగడానికి ఢిల్లీ ప్రార్థనలే కారణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులు పెరగడానికి కారణం ఢిల్లీ ప్రార్థనలే అని జగన్ తెలిపారు. బుధువారం మీడియా సమావేశం ఏర్పటు చేసిన జగన్ ఢిల్లీ...
కడప లో ఒక్క రోజే 15 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో జమాత్కు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది....



















