ఆంద్రప్రదేశ్ వార్తలు

అమరావతిలో వేంకటేశ్వరస్వామి దేవస్ధానం ప్రారంభోత్సవానికి గవర్నర్ కి ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు....

కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు ...

జగన్ కు బర్త్ డే విషెస్ అందించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 49 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా వైసీపీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. రక్త దానాలు...

పవన్ ను చిడతల నాయుడు అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ లో వైసీపీ మంత్రుల ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ లో ఉన్న నాని లందరి ఫై పంచ్ ల వర్షం...

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎంతకు వచ్చిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 కేసులు...

1525 కు చేరిన ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు...

నరసరావు పేటలో కరోనా కల్లోలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 26...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్న ఆర్ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది. ఈ కరోనా కేసులు కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. లాక్ డౌన్ పటిష్టం గా పాటిస్తూ ...కొత్తవారు రాష్ట్రంలోకి...

క్వారంటైన్ సెంటర్ పై రాళ్లదాడి..గుత్తి లో ఉద్రక్తత

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వారికీ చికిత్స అందిస్తున్నారు. అలాగే అనుమానితులను క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర...

ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తున్న ఏపీ సర్కార్

కరోనా కట్టడి లో భాగంగా ఏపీ సర్కార్ ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున...

Latest News