ఆంద్రప్రదేశ్ వార్తలు

ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తున్న ఏపీ సర్కార్

కరోనా కట్టడి లో భాగంగా ఏపీ సర్కార్ ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున...

చంద్రబాబు ఫై విజయసాయి రెడ్డి ఫైర్..

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం తెలుగు దేశం పార్టీ ఫై అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు...

నీకు గ్రౌండే లేదు అంటూ పవన్ ఫై విజయసాయి సెటైర్లు

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల ఫై ఎప్పుడు డేగ కన్ను వేసే సాయిరెడ్డి..ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ఫై , ఆ...

ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి వి. కనగరాజ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు స్వీకరించారు....

ఏపీలో లాక్ డౌన్ ఎత్తేస్తారా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి లో భాగంగా ప్రధాని మోడీ 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14...

అధికారులతో జగన్ చర్చ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ ఫై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి...

Latest News