ఆంద్రప్రదేశ్ వార్తలు

Srisailam

Srisailam Dam : డ్యామ్‌లో గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల రద్దీ పెరుగుతోందే!

Srisailam Dam : శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణా నదిలో ఉప్పొంగుతున్న ప్రవాహం అందరి మనసులను రంజింపజేస్తోంది. గేట్లు ఎత్తిన సమయంలో అక్కడి దృశ్యం నేటివాళ్లనూ, రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లనూ మళ్లీ ఆ ప్రదేశం...

YS Jagan Raptadu Tour : రాష్ట్రంలో బిహార్ తరహా పరిస్థితులు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్

YS Jagan Raptadu Tour : రాప్తాడు ఘటన రాష్ట్ర ప్రజల మనసులను కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు....

టీడీపీ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ పై ఫేక్ ప్రచారం..

వైకాపా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో కీలక నేత. ఉత్తరాంధ్ర మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకుడు. కానీ అదంతా గతం. అధికారం ఉంటేనే ఇప్పుడు ఎవరికైనా పలుకుబడి. అధికారం లేకుంటే ఎంతటి...

Varahi Declaration : పవన్ కళ్యాణ్ సనాతన డిక్లరేషన్, కీలక అంశాలు ఇవే ..

తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన "వారాహి డిక్లరేషన్" ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని, పగ, ప్రతీకార రాజకీయాలకు...

KA Paul : తిరుమల తిరుపతిని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలి

కేఏ పాల్ తిరుమల తిరుపతి వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన పేర్కొన్నట్లు, కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనది కాదని, ఆ సంఘటనలను కఠినంగా పరిగణించాలన్నారు....

Minister Gottipati : విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్...

Botsa : లూలు మాల్ ని అందుకే పెట్టనివ్వలేదు

ఏపీ లో ప్రస్తుతం తిరుమల లడ్డు హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపధ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రబుత్వం పై పలు విమర్శలు చేశాడు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం...

Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ లు బంద్

ఆంధ్రప్రదేశ్‌లో వైన్స్ షాపులు మూతబడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటితో వైన్స్ షాపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం ముగియడంతో, ఇకపై తమ ఉద్యోగాలు ఉండబోవని భావించిన సిబ్బంది విధులకు హాజరుకాలేదు....

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మాటల యుద్ధం.. పై చేయి ఎవరిదో ?

ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హాట్ టాపిక్ – పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్. తిరుమల లడ్డూ అంశం పై మొదలైన మాటల యుద్ధం కాస్తా రోజుకో ట్వీట్, పూటకో రియాక్షన్‌తో మరింత...

CM Revanth Reddy : ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడే అవకాశం నాకు వచ్చింది : సీఎం రేవంత్‌రెడ్డి

ఈరోజు జరిగిన బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి 24 వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి...

Latest News