ఆంద్రప్రదేశ్ వార్తలు

Cbn

New Bar Policy : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ‌చ్చే నెల‌ 1 నుంచి కొత్త...

New Bar Policy : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త బార్ పాలసీని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు....
Streeshakthi

AP Free Bus Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ఆగస్టు 15 నుంచి...

AP Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, రాష్ట్ర...
Chandrababu

CM Chandrababu : సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సిద్ధం.. పెట్టుబడుల కోసం కీలక చర్చలు

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు...
Cm chandrababu

CM Chandrababu : మహిళలకు మరో గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ కీలక పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి...
Chandrababu

Chandrababu : చంద్రబాబు-అమిత్ షా భేటీ.. పోలవరం లింక్ ప్రాజెక్ట్, ఆర్ధిక సాయం కీలక అంశాలు

Chandrababu : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత బిజీగా రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు...
Pawan kalyan

Pawan Kalyan : హిందీపై వైఖరి మార్చిన పవన్ కళ్యాణ్.. “మన భాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ”

 హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగిన కేంద్ర రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా...
Srisailam

Srisailam Dam : డ్యామ్‌లో గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల రద్దీ పెరుగుతోందే!

Srisailam Dam : శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణా నదిలో ఉప్పొంగుతున్న ప్రవాహం అందరి మనసులను రంజింపజేస్తోంది. గేట్లు ఎత్తిన సమయంలో అక్కడి దృశ్యం నేటివాళ్లనూ, రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లనూ మళ్లీ ఆ ప్రదేశం...

YS Jagan Raptadu Tour : రాష్ట్రంలో బిహార్ తరహా పరిస్థితులు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్

YS Jagan Raptadu Tour : రాప్తాడు ఘటన రాష్ట్ర ప్రజల మనసులను కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు....

టీడీపీ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ పై ఫేక్ ప్రచారం..

వైకాపా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో కీలక నేత. ఉత్తరాంధ్ర మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకుడు. కానీ అదంతా గతం. అధికారం ఉంటేనే ఇప్పుడు ఎవరికైనా పలుకుబడి. అధికారం లేకుంటే ఎంతటి...

Varahi Declaration : పవన్ కళ్యాణ్ సనాతన డిక్లరేషన్, కీలక అంశాలు ఇవే ..

తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన "వారాహి డిక్లరేషన్" ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం తమ ప్రధాన లక్ష్యమని, పగ, ప్రతీకార రాజకీయాలకు...

Latest News