ఆంద్రప్రదేశ్ వార్తలు

7 MLC స్థానాల‌కు రేపే ఎన్నిక‌లు

ఆంధ్రప్రదేశ్ : MLA కోటాలోని 7 MLC స్థానాల‌కు గురువారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో స‌భ్యులుగా ఉన్న మొత్తం 175 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు....

విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు..

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అయితే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం విశాఖ వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఉపరితలద్రోణి కారణంగా...

జగనన్న విద్యా దీవెన.. రేపే ఖాతాల్లోకి సొమ్ము

విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. తిరువూరులో జరిగే సభలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన...

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం.. ఆ జిల్లాల్లో అధికం

తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కూడా కుండపోతగా వాన పడింది....

నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల...

బిజీ బిజీగా జనసేనాని..

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పాల్గొంటారు....

పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా..

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 14 నుంచి జరగాల్సి ఉన్న 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన PET/PMT ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త డేట్స్ ప్రకటిస్తామని పోలీస్ బోర్డ్ తెలిపింది. ఏపీలో...

వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది....

AP : వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

APలో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య ఆంధ్ర ముఖ్య...

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కి సిద్దమవుతున్న విశాఖ

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ఈనెల 19న విశాఖ లోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమవుతుందని...

Latest News