Home Main Page 49

Main

మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’ : త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం). స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ...

తాడేపల్లి ఘటన దురదృష్టకరం, నేరస్తులను వదిలేప్రసక్తిలేదు : హోంమంత్రి

రాష్ట్రంలో నేరం ఎవరు చేసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి తాడేపల్లిలో...

‘శాకుంతలం’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది !

సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' ఈ సినిమా నిజానికి ఈ ఫిబ్రవరి రెండో వారం లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలుమార్లు విడుదల తేదిని పోస్ట్‌ పోన్‌ చేసుకుంటూ వచ్చిన...

ఇక వాల్డ్‌ డిస్నీ వంతు, 7 వేల మంది ఉద్యోగుల కోత!

వినోద రంగంలో రారాజుగా వెలుగుతున్న వాల్డ్‌ డిస్నీ తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 5.5 బిలియన్ల ఖర్చులను...

1300 మంది ఉద్యోగుల్ని తీసివేయనున్న ‘జూమ్’

ప్రముఖ వీడియో కనెక్ట్ టెక్నాల‌జీ సంస్థ జూమ్ సుమారు 1300 మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నుంది. త‌మ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొల‌గించ‌నున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్...

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా…గెలుపెవరిది ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనుంది. ఈ నెల 9 నుంచి జరగనున్న ఈ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియ జట్టు భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది....

ప్రముఖ గాయని వాణీ జయరాం అనుమానాస్పద మృతి

గత కొద్దిరోజులుగా సినిమా రంగంలో అంతులేని విషాదాలు చోటుచేసుకున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణాన్ని తెలుగు పరిశ్రమ ఇంకా జీర్ణించుకోక ముందే ప్రముఖ గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. ఇవాళ ఉదయం చెన్నైలోని...

ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాధ్ కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమలో సుప్రసిద్ధ దర్శకుడు కళాతపస్వి కే. విశ్వనాధ్ కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. శంకరాబరణం,...

‘మైఖేల్’ కోసం 18 రోజులు ఏం తినలేదు… ఒక దశలో కుడికాలు పనిచేయలేదు : సందీప్ కిషన్

హీరో సందీప్ కిషన్ తన తొలి పాన్ ఇండియా చిత్రమైన 'మైఖేల్' లో మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ...

బడ్జెట్ 2023 : ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే …

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. అందులో కస్టమ్స్ డ్యూటీ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు పెరగటం.. మరి కొన్ని...

Latest News