తెలంగాణలో కొత్తగా మరో 99 కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ పరిధిలోనివి 87 కాగా.. మరో 12 మంది వలస కూలీలకు ఈ మహమ్మారి సోకింది.ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే...
దేశంలో వందల్లో మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్య...
ఉస్మానియా విద్యార్థులకు కరోనా కలకలం
ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు...
శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి...
విజయవాడ గ్యాంగ్ వార్ లో ఒకరి మృతి
విజయవాడ పటమటలో కలకలం సృష్టించిన గ్యాంగ్వార్లో ఒకరు మృతి చెందారు. అపార్ట్మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన సందీప్...
తెలంగాణలో కొత్తగా 199 కేసులు
తెలంగాణలో ఆదివారం కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఐదుగురు మృతి చెందారు. ...
మరో 200 రైళ్లు రెడీ
కరోనా కట్టడి కోసం విధించిన నాలుగో విడత లాక్ డౌన్ నేటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. సోమవారం నుంచి 200 రైళ్లు...
పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్న హార్దిక్ పాండ్యా
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన...
భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో భారత్ విలవిల్లాడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా రికార్డుస్థాయిలో 8380పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు దేశంలో 8వేలకుపైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం...
బెల్జియం రాజకుమారుడికి కరోనా
కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకుటుంబీకుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది వరకే స్పెయిన్ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా...

















