భారత్ కు సారీ చెప్పిన అమెరికా
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి కొందరు నిరసనకారులు రంగు...
ఇదీ ఏపీలో కరోనా పరిస్థితి
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల...
సుధాకర్ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి
డాక్టర్ సుధాకర్ తల్లి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. సుధాకర్ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 180 కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు,...
తెలంగాణలో పాసులు అక్కర్లేదు
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు ప్రయాణించే వారు...
తెలంగాణలో కొత్తగా మరో 99 కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ పరిధిలోనివి 87 కాగా.. మరో 12 మంది వలస కూలీలకు ఈ మహమ్మారి సోకింది.ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే...
దేశంలో వందల్లో మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్య...
ఉస్మానియా విద్యార్థులకు కరోనా కలకలం
ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు...
శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి...
విజయవాడ గ్యాంగ్ వార్ లో ఒకరి మృతి
విజయవాడ పటమటలో కలకలం సృష్టించిన గ్యాంగ్వార్లో ఒకరు మృతి చెందారు. అపార్ట్మెంట్ విషయంలో మణికంఠ, తోట సందీప్ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన సందీప్...

















