ఇతర వార్తలు

Other-News

శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి...

విజయవాడ గ్యాంగ్ వార్ లో ఒకరి మృతి

విజయవాడ పటమటలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌వార్‌లో ఒకరు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌ విషయంలో మణికంఠ, తోట సందీప్‌ మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన సందీప్‌...

తెలంగాణలో కొత్తగా 199 కేసులు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కు పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఐదుగురు మృతి చెందారు. ...

మరో 200 రైళ్లు రెడీ

కరోనా కట్టడి కోసం విధించిన నాలుగో విడత లాక్ డౌన్ నేటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. సోమవారం నుంచి 200 రైళ్లు...

పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్న హార్దిక్‌ పాండ్యా

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ ప్రెగ్నెంట్ అని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన...

భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో భారత్‌ విలవిల్లాడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా రికార్డుస్థాయిలో 8380పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు దేశంలో 8వేలకుపైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం...

బెల్జియం రాజకుమారుడికి కరోనా

కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకుటుంబీకుల వరకు ఈ వైరస్‌ బారిన పడుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది వరకే స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా...

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ @జూన్‌ 30

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ జూన్‌ 30 వరకూ పొడిగించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి...

తెలంగాణలో జూన్‌ 7వరకు లాక్ డౌన్

తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు జూన్‌ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9...

కొత్తగా కరోనా హాట్ స్పాట్స్

గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోపోతే అవి వైరస్‌కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది....

Latest News