ఏపీలో మళ్ళీ పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 59కాగా, డిశ్చార్జి...
వెబ్సైట్లో టీటీడీ ఆస్తులు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
టీటీడీ ఆస్తుల విచారణ వాయిదా
టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారం హైకోర్టు ముంగిట చేరింది. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. టీటీడీ ఆస్తులను...
ఎల్జీ పాలిమర్స్ విచారణ వాయిదా
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని...
టీ20 వరల్డ్ కప్ ను వాయిదా ?
ఊహించినట్టే,, ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.రేపు...
లక్షన్నరకి దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 6387 కేసులు, 170మరణాలు సంభవించాయి.దీంతో...
మటన్ వ్యాపారి ఇంట్లో 14 మందికి కరోనా
హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు వెలుగులోకి రాగా..తాజాగా ఓ మటన్ వ్యాపారి ఇంట్లో ఏకంగా 14 మందికి రావడం సంచలనం గా మారింది.పహాడీషరీఫ్లో నివాసం...
తెలుగు ప్రజలకు కూల్ చేసే వార్త
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేకపోయారు. ఇక ఇప్పుడు ఎండ దెబ్బకు ఇంట్లో నుండి అడుగు బయటకు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు...
జూన్లో పరిస్థితి దారుణం
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్ కేసులు...
ముస్లిం సోదరులకు తెలుగు ముఖ్యమంత్రుల రంజాన్ శుభాకాంక్షలు
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ ఈరోజు. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత...
















