1097 కి చేరిన ఏపీ కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు...
కిమ్ బ్రెయిన్ డెడ్ అయ్యిందా ?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరణించాడని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కిమ్ ఆరోగ్యం గురించిన వదంతుల గురించి తెలిసిన సంగతే. కిమ్ కు హార్ట్...
కరోనా పనిపట్టే వ్యాక్సిన్ రాబోతుంది..
కరోనా ఈ పేరు చెపితే చాలు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనా నుండి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాల ప్రజలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ఈ వైరస్ తాకిడికి...
మహారాష్ట్రలో లాక్ డౌన్ పొడిగుంపు !
మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా ఈ రాష్రంలోనే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి బాగా ఉంది మహారాష్ట్రలో వైరస్ ఉదృతి...
క్రికెట్ తర్వాత .. ముందు కరోనా తగ్గాలి !
కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్ కన్నా ముందు విద్యా సంస్థలు తెరచుకోవాలని టీమ్ఇండియా లెజెండరీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ పునరుద్ధరణ గురించి కాకుండా...
పుట్టిన బిడ్డను చూడకుండానే కరోనా తో మరణించిన తల్లి ..
కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. చిన్న , పెద్ద, ధనిక , పేద ఇలా అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారిని సమానంగా చూస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా...
లాక్ డౌన్ ఎఫెక్ట్ : కోతులకు విషం పెట్టి చంపిన కిరాతకులు
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గత నెల రోజులుగా ఎలాంటి పనిలేకపోవడం తో...
కరోనా కేసుల్లో తెలంగాణ ను క్రాస్ చేసిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు...
రంజాన్ .. డ్రోన్లతో నిఘా
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం...
శ్రీకాకుళంని కమ్మేసిన కరోనా
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు...




















