ఇతర వార్తలు

Other-News

ఉగ్రవాదానికి పనికొచ్చిన కరోనా

ప్రపంచం కరోనా వైరస్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు. ప్రాణాంతక వైరస్‌ను కట్టడిచేయడానికి ఇప్పటికే అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో...

సెప్టెంబర్ కి కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు నిర్విరామంగా కొనసాగుతుంది. కరోనా వైరస్కు సెప్టెంబర్ కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది ఆక్స్ఫర్డ్ అనుబంధ సంస్థ...

తెలంగాణ లో ఈరోజు ఎన్ని కేసులు నమోదు అంటే..

తెలంగాణా రాష్ట్రంలో ఈరోజు కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఈ ఆరు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనన్నారు. ఈ కేసులతో తెలంగాణలో మొట్ట పాజిటివ్ కేసులు...

కర్నూలు లో చిన్నారికి కరోనా

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ కుటుంబానికి సంబంధించిన బంధువు ఒకరు దిల్లీ మర్కజ్‌...

ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 29,974 కేసులు నమోదైనట్టు కేంద్ర...

చైనా కిట్లు.. ఇంక వెనక్కే

కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండ్రోజుల పాటు ఉపయోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశించిన సంగతి...

వణికిస్తున్న మహారాష్ట్ర

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 48మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 27,892 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా...

కొనసాగింపు వైపే మొగ్గు

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు...

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఆర్‌బీఐ అండ

ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల...

వుహాన్‌ లో సున్నా కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పుట్టినిల్లు వుహాన్‌ నగరంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరూ కోలుకున్నారని, అందరినీ...

Latest News