తెలంగాణలో కరోనా లేని జిల్లాలు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలోకి వచ్చింది. మొదట్లో కాస్త హడావిడి చేసినప్పటికీ కేసీఆర్ ముందుగానే కట్టడి చర్యలు చేయడం తో కరోనా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనల తర్వాత...
కుక్కలకు కూడా కరోనా టెస్టులు..ఎక్కడంటే
మనుషులకే కాదు కుక్కలకు కూడా కరోనా టెస్టులు చేయాలనీ కోరుతున్నారు స్థానికులు..ఈ ఘటన ఎక్కడంటే జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19...
నరసరావు పేటలో కరోనా కల్లోలం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 26...
హైకోర్టుకు వేసవి సెలవులు రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాక్డౌన్ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు...
ఏపీలో ఇప్పట్లో కరోనా కేసులు తగ్గేలా లేదు..ఈరోజు ఎన్ని నమోదు అయ్యాయంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 73 కేసులు నమోదు కావడం తో ఈ...
ఏపీ వైద్య మంత్రి అటెండర్కు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో .. రాజ్భవన్లో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం కలకలం సృష్టిస్తూండగానే.. ఇప్పుడు… సచివాలయానికి వైరస్ సోకింది. వైద్య ఆరోగ్య మంత్రి పేషీలో అటెండర్గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా...
వెయ్యికే కరోనా వ్యాక్సిన్..
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా సహా పెద్ద దేశాలన్నీ క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టే పనిలో...
ఉగ్రవాదానికి పనికొచ్చిన కరోనా
ప్రపంచం కరోనా వైరస్తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. అందులో 1,30,000 మందికిపైగా మృతిచెందారు. ప్రాణాంతక వైరస్ను కట్టడిచేయడానికి ఇప్పటికే అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తుండడంతో...
సెప్టెంబర్ కి కరోనా వ్యాక్సిన్
కరోనా వైరస్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు నిర్విరామంగా కొనసాగుతుంది. కరోనా వైరస్కు సెప్టెంబర్ కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది ఆక్స్ఫర్డ్ అనుబంధ సంస్థ...
తెలంగాణ లో ఈరోజు ఎన్ని కేసులు నమోదు అంటే..
తెలంగాణా రాష్ట్రంలో ఈరోజు కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు అయినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఈ ఆరు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివేనన్నారు. ఈ కేసులతో తెలంగాణలో మొట్ట పాజిటివ్ కేసులు...


















