కరోనా కంట్రోల్ అయ్యేది అప్పుడే..
భారత్లో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993కేసులు నిర్ధారణ కావడంతోపాటు 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారిసంఖ్య 1147కి...
చున్నీ గోస్వామి ఇక లేరు
ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు కెప్టెన్ గా సేవలందించిన లెజండరీ ప్లేయర్ చున్నీ గోస్వామి(82) కన్నుమూశారు. కొన్నేళ్లుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు....
ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
తె
లంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్సెట్లతో...
ఆశలు రేపుతున్న రికవరీ రేటు
భారత్లో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 8324 మంది కోలుకోగా.. రికవరీ రేటు 25.19శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి...
తెలంగాణలో మళ్ళీ కేసులు
తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 22 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది....
లాక్డౌన్ పొడిగిస్తే.. ఆ చావులు ఎక్కువ
ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ స్థితిని ఇంకా పొడిగించడం ఎంతమాత్రం మంచిదికాదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే ఆకలి మరణాలు కొవిడ్-19ను మించిపోతాయన్నారు. పనిచేయగలిగే అవకాశం ఉన్న...
కరోనా మృతులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలట..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా చాలామంది మరణించినా సంగతి తెలిసిందే. ఈ మరణాలతో ఆయా కుటుంబాల్లో ఆర్ధికంగా వెనుకపడ్డారు. ఈ తరుణంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని...
ఆ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది..
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...
సామాజిక దూరాన్ని కోతులు ఎంత చక్కగా పాటిస్తున్నాయో..
కరోనా వైరస్ కారణంగా ప్రజలనంత సామాజిక దూరం పాటించాలని..రోడ్ల పైకి రాకూడదని..మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని అంత చెపుతుంటే చాలామంది ఇవేమి పాటించడం లేదు. కానీ కోతులు మాత్రం లాక్ డౌన్ ను...
మద్యం అనుకుని రసాయనం తాగిన యువకులు
గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో...




















