కరోనా కేసుల్లో తెలంగాణ ను క్రాస్ చేసిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు...
రంజాన్ .. డ్రోన్లతో నిఘా
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం...
శ్రీకాకుళంని కమ్మేసిన కరోనా
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని భావిస్తున్న తరుణంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు...
సచిన్ కి అమ్మ ఇచ్చిన గిఫ్ట్
క్రికెట్ చరిత్రలో సెంచరీ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు "గాడ్ ఆఫ్ క్రికెట్" సచిన్ టెండూల్కర్ కు రోజు 47 ఏళ్ళు నిండాయి. 47వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సామాజిక...
గాంధీ ఆస్పత్రి పేరు మారింది
గాంధీ ఆస్పత్రి పేరు మారింది. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి కొవిడ్ ఆస్పత్రిగా నామకరణం చేసినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
ప్లాస్మా చికిత్స వర్క్ అవుట్ అవుతుంది
ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీలో నలుగురు రోగులకు ప్లాస్మా చికిత్స జరిపారు. ఈ ప్రయోగం...
లాక్డౌన్ లేకపోతే ఘోరం జరిగేది
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ఫలితాలు ఇస్తుందని వెల్లడించింది కేంద్రం . ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు డబుల్ అవుతున్నాయని వెల్లడించింది. లాక్డౌన్ విధించడం...
కరోనాపై చైనా దొంగ లెక్కలు
చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించడం సంచలనంగా వుంది. ‘మొదటి దశ వైరస్ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్ కేసులు...
కరోనా కండీషన్ దేశంలో ఎలా ఉంది ?
దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 1684 కేసులు నమోదు కాగా; 491మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో రికవరీ రేటు 20.57...





















