ఇతర వార్తలు

Other-News

గాంధీ ఆస్పత్రి పేరు మారింది

గాంధీ ఆస్పత్రి పేరు మారింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి కొవిడ్‌ ఆస్పత్రిగా నామకరణం చేసినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

ప్లాస్మా చికిత్స వర్క్ అవుట్ అవుతుంది

ప్రాణాంతక క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.ఢిల్లీలో నలుగురు రోగులకు ప్లాస్మా చికిత్స జరిపారు. ఈ ప్రయోగం...

లాక్‌డౌన్‌ లేకపోతే ఘోరం జరిగేది

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఫలితాలు ఇస్తుందని వెల్లడించింది కేంద్రం . ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు డబుల్‌ అవుతున్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్‌ విధించడం...

కరోనాపై చైనా దొంగ లెక్కలు

చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించడం సంచలనంగా వుంది. ‘మొదటి దశ వైరస్‌ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్‌ కేసులు...

కరోనా కండీషన్ దేశంలో ఎలా ఉంది ?

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 1684 కేసులు నమోదు కాగా; 491మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో రికవరీ రేటు 20.57...

ఐదు సెకన్లలో కరోనాని గుర్తించే సాఫ్ట్ వేర్

కరోనా వైరస్ ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో తలమునకలుగా వుంది ప్రపంచం. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ 5 సెకన్లలో కొవిడ్-19 వైరస్ ను గుర్తించే...

సెక్స్ తో కరోనా రాదు.. కానీ

శృంగారం ద్వారా క‌రోనావైర‌స్ వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా సైంటిస్టుల‌ తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల స్పె‌ర్మ్ లేదా వృషణాల్లో కోవిడ్-19‌ ఉన్నట్లు ప్రూప్స్ లేవని తేలింది. జికా, ఎబోలా.. కొత్తగా పుట్టుకొస్తున్న...

కరోనాని క్రియేటీవ్ గా ఎదుర్కొవాలి

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వైరస్‌ను ఆపాలంటే ఓ ప్రణాళిక సూచిస్తున్నారు. గేట్స్ నోట్స్ పేరిట నడిపే బ్లాగ్‌లో ఆ ప్రణాళికను ఆవిష్కరించారు. కరోనా వైరస్...

ఆర్నాబ్ గోస్వామి పై రేవంత్ రెడ్డి ఫైర్

రిపబ్లిక్ టీవీ చానల్ అధినేత ఆర్నాబ్ గోస్వామి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవమర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియా పరువుప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు...

గౌతమ్ గంభీర్ గొప్ప మనసు చాటుకున్నాడు..ఏంచేసాడో తెలుసా..?

ప్రస్తతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. విందులు , వినోదాలు ఇలా అన్ని ఆగిపోయాయి . చివరకు ఎవరైనా చనిపోయినాకని చూసేందుకు వీలు లేకుండా పోయింది....

Latest News