ఇతర వార్తలు

Other-News

అప్పు చేసి సాయం చేస్తున్న ప్రకాష్ రాజ్ ..

తెరపై ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించిన ..తెర వెనుక మాత్రం రియల్ హీరో..తాను సంపాదించింది మొత్తం కూడా సమాజానికే ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే పల్లెటూర్లను దత్తత తీసుకొని తన పెద్ద మనసు చాటుకున్న...

కేసీఆర్ ను మీడియా ముందు విస్కీ తాగమన్న వర్మ…

సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో..ఏ టైప్ పోస్ట్ లు పెడతారో ఎవరికీ తెలియదు..పది నిమిషాల్లోనే పది రకాలుగా ఆయన మనసు మారుతుంది. అందుకే వర్మ ను అంత...

‎జూబ్లీహిల్స్ రోడ్ల పైకి చిరుత..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏ ఒక్కరు కూడా రోడ్ల పైకి రావడం లేదు. అలాగే రవాణా వ్యవస్థ సైతం ఆగిపోవడం తో రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి....

ఈ ప్రాంతాలు యమా డేంజర్

ముంబయి, పుణె, ఇండోర్‌, జైపుర్‌, కోల్‌కతా, పశ్చిమ్‌బంగాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే నావెల్‌...

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో భారత్‌లో 1553 కొత్త కేసులు; 36 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. లా గోవాలో ప్రస్తుతం కరోనా...

45 రోజుల పసి కందును బలి తీసుకున్న కరోనా ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దెబ్బకు పలువురి ప్రాణాలు పోగా తాజాగా 45 రోజుల పసికందు సైతం కరొనకు బలయ్యాడు. ...

కరోనా కిట్లపై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. . కాగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్...

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 722కి పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో పోరాడి 92మంది...

సీఎం ఇంట్లో విషాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో...

ఏపీ సచివాలయం ఉద్యోగులు ఇక ఆఫీస్ కి రండి

అమరావతిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ...

Latest News