మల్లెపూల పంచాయితీలో ఎంటరైనా శ్రీరెడ్డి
గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా వేదిక ఫై బీజేపీ యువ మహిళా నేతలు మాధవీలత వర్సెస్ సాధినేని యామిని మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినేని యామినిపై మాధవీలత చేసిన...
జియోతో చేతులు కలిపిన ఫేస్బుక్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో చేతులు కలిపింది ఫేస్బుక్. ఈ సంస్థ జియోతో కలిపి భారీ పెట్టుబడిపెట్టనుంది. జియో ప్లాట్పామ్స్లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574...
ఈ డైరెక్టర్ పోలీసులకు ఎంత హెల్ప్ చేసాడో తెలుసా..?
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...
20 వేలకు పరుగులు పెడుతున్న కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తూ కరోనా ను కట్టడి చేయాలనీ ఎంత ట్రై చేస్తున్నప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో వైరస్ కేసులు...
రెండోసారి కరోనా వచ్చిందనుకో…
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి తో ఇప్పటి వరకు 1,77,641 మంది మరణించగా, 25,57,181 మంది వైరస్ బారిన పడ్డారు. ఇంకా లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స...
సారా ను ఇలా కూడా తయారుచేస్తారా..ఓరి దేవుడో..
గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో...
కరోనా వైరస్ అక్కడే పుట్టింది
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కరోనా చైనాలో జంతువుల నుంచి సంక్రమించిందని...
భారత్ లో టీ20 వరల్డ్ కప్ ??
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టి20 వరల్డ్ కప్ పైనా కరోనా మేఘాలు ముసురుకున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం...
తెలంగాణలో 928కి చేరిన కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోంది. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. ఇప్పటి వరకు...
సూర్యాపేటలో ఏం జరుగుతుంది ?
సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 26 కొత్త కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్వో వెల్లడించారు. దీంతో జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 80కి చేరింది.కాగ జిల్లాలో కరోనా...






















