కరోనాకి ఎబోలా మందు
కరోనాకి మందు లేదు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు. ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని డ్రగ్స్ ట్రయిల్ అండ్ ఎర్రర్ ఆ వాడుతున్నారు. కాగా ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించిన యాంటీ వైరస్ డ్రగ్...
కంగారు పెడుతున్న కర్నూలు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో తాజాగా మరో ఐదు కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి...
పోలీస్ లకు కూల్ డ్రింకు బాటిళ్లు ఇస్తూ పెద్ద మనసు చాటుకున్న మహిళ
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...
ఏపీలో 500 దాటినా కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల్లో పరుగులు తీస్తుంది. రోజు రోజుకు వైరస్ ఎక్కువ అవుతుండడం తో ప్రజల్లో ఇంకాస్త భయం పట్టుకుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి మూలంగా వైరస్ కేసుల సంఖ్య...
అన్నంత పని చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు అందజేసే విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశం తరఫున అందించే నిధుల్ని...
ఏపీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ భారీ సాయం
కరోనాపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ భారీ సాయం అందించింది. కొవిడ్ 19 నివారణ చర్యల కోసం రూ.5కోట్లు విరాళం ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా ఈ విరాళాన్ని...
తెలంగాణలో కంటే ఏపీలో బెటర్
తెలంగాణలో ఈ ఒక్కరోజే 52 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య...
లాక్డౌన్ పై కేటీఆర్ వార్నింగ్
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు కేటీఆర్.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు.కంటైన్మెంట్ ప్రాంతాల్లో...
ఏపీలో తహసీల్దార్కు కరోనా
ఏపీలో తహసీల్దార్కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు అనంతరం తహసీల్దార్ను అనంతపురంలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు....
కరోనా పాట పాడిన లేడీ ఐపీఎస్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్ ఎస్పీ, సీఐడీగా...
















