ఇతర వార్తలు

Other-News

కరోనా : భారత్ కండీషన్ ఏంటి ?

కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 13,835మందికి ఈ వైరస్‌ సోకగా.. వీరిలో 1767 మంది కోలుకున్నారనీ.. 452మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో...

పాతబస్తీ లో డాక్టర్ కు సోకినా కరోనా …

హైదరాబాద్ మహానగరం లో కరోనా బుసలు కొడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న వేళా గ్రేటర్ లో కరోనా కేసులు పెరుగుతునడం తో అధికారులను , నగర వాసులను నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా...

ఫారిన్ లో వున్న 3,336 మంది ఇండియన్స్ కి కరోనా

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 826 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,759కి...

సూర్యాపేటలో కరోనా కలకలం

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఎవరూ ఊహించనివిధంగా ఈ ఒక్కరోజే 16 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...

ఐపీఎల్.. ఇంక లేనట్లే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. మార్చి 29న మొదలవ్వాల్సిన లీగ్ ఈ నెల 15కు వాయిదా పడింది. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు...

తెలంగాణలో కరోనా పరిస్థితి ఏంటి ?

తెలంగాణలో కరోనా కంట్రోల్ కావడం లేదు. కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. వీటిలో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు. ...

తెలంగాణ కు షాక్ ఇచ్చిన కరోనా

తెలంగాణ రాష్ట్రం లో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి అని అనుకున్నామో లేదో ఈరోజు ఏకంగా 50 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యి అందరికి...

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా ..72 కుటుంబాల్లో కలకలం

దేశ రాజధాని నగరంలో పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. అతడితో కలిసి తిరిగిన మరో 17 మంది డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌లో ఉంచామని...

ఏపీలో కొత్త కేసులు.. జిల్లా వారీగా రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. నిన్నా సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో కృష్ణా...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : పోలీసుల ఫై రాళ్ల దాడి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ఉండడం తో కేంద్రం లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తూ ఇంకాస్త కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు సామజిక దూరం...

Latest News