ఇతర వార్తలు

Other-News

ఎయిరిండియా గుడ్ న్యూస్

ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమాన ప్రయాణాలకు మే 4 నుంచి టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. అలాగే...

మర్కజ్‌ తో లింక్ వున్న కేసులు ఎన్నో తెలుసా ?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనాల గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ పలు వివరాలను వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో 4,291 కరోనా...

ఆమె పెద్ద మనస్సుకు డీజీపీ సెల్యూట్‌

కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ పోలీసుల సేవలకు కృతజ్ఞతగా తమకు తోచినది చేస్తున్నారు. ఇటీవల ఓ సాధారణ కూలీ. జీతం రూ.3500. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూల్ డ్రింక్స్...

షాక్ : కానిస్టేబుల్‌కు కరోనా!

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది , కానిస్టేబుల్‌ గత రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు...

కరోనా ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది

పంజాబ్‌లోని లుధియానాలో కరోనా వైరస్‌ ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన ఏసీపీ అనిల్‌ కోహ్లీ మృత్యువాతపడ్డారు. కొవిడ్‌ 19 సోకడంతో ఎస్‌పీఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్టు...

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం

భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకినప్పుడు వీరంతా ‘ఐఎన్‌ఎస్‌ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం...

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరిన్ని పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఇప్పటి...

వైకాపాకి ప్రభుత్వానికి పవన్ విన్నపం

వైకాపా ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ . ఇలాంటి సంక్షోభంలో అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన...

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కరోనా కలకలం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ రోజు మరో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కరోనా...

గృహహింసపై సానియా కామెంట్స్

లాక్‌డౌన్‌ వనితలను వణికిస్తోంది. ఇంటిపనులకు ఆటంకంగా మారుతోంది. స్వేచ్ఛను హరించడంతో పాటు మానసికఒత్తిడికి గురవుతున్నారు. కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది.భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ...

Latest News