టీడీపీకి 145, సీమ‌లో 35

మరో 9 రోజుల్లో ఏపీ ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తాలు..పండితులను చూసుకుంటుంటే..తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం సమీక్షలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని..నంద్యాల , కర్నూల్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతున్నామని తెలిపాడు.

40 ఏళ్లలో ఎప్పుడు చేయని అభివృద్ధి చేశామని..ఆ అభివృద్దే ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చాయని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కి చెందిన కొన్ని వెబ్ సైట్స్ ప్రజా నాడీ పేరుతో చేసిన సర్వే లో తెలుగుదేశం పార్టీ కి 145 సీట్లు రాబోతున్నాయని , వైసీపీ 67 తో సరిపెట్టుకోబోతుందని తెలిపింది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.