నంద్యాల కు పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు. ఎన్నికల హడావిడి ముగియడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఇటీవలే కన్నూమూసిన జనసేన నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డికి నివాళులు అర్పించేందుకు పవన్ నంద్యాల రానున్నారు. పవన్ నంద్యాల లో రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి శ్రీ ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట తుదిశ్వాస విడిచారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.